ఉమ్మడి జిల్లాలో మిల్లర్ల అక్రమ దందా ఆగడం లేదు. సీఎమ్మార్ పేరిట అక్రమాలకు బ్రేక్ పడడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్న తీరు.. రాష్ట్ర టాస్క్ఫోర�
రైస్ మిల్లుల్లో రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. సివిల్ సప్లయీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవా రం తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వ చ్చింది.
జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినా..అక్కడ పెడుతున్న కొర్రీలు..జరుగుతున్న నష్టంతో అన్నదాతలు దళారులు, వ్యాపార�
ఇష్టారాజ్యంగా వడ్లు కోత పెడుతుండటం, రైతుల కొనుగోళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం సెంటర్ను సందర్శించిన సెర్ప్ సీ
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో కొనుగోలుకేంద్రంలో వడ్లు కొనడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ‘అకాల వర్షాలతో వడ్ల కుప్పలు �
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలిదుమారం హోరెత్తించింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అరగంటకుపైగా వాన దంచికొట్టగా రోడ్ల�
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, ఇప్పటి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రూ. 950 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. తేమ లేకుండా ఉండేందుకు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పడటంతో మళ్లీ తిరగబోసుకోవాల్సి వస్తున్నది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్, తొర్రూర్ గ్రామాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులను ఆదుక
దాదాపు నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో ఓ యువరైతు కడుపు మండింది. ప్రభుత్వం, కేంద్రం నిర్వాహకుల తీరును నిరసిస్తూ వడ్ల కుప్పపై డీజిల్పోసి నిప్పుపెట్టేందుకు యత్న
రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ధ్వజమెత్తారు.
కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు