సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు గోసరిల్లుతున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు కాక, మరోవైపు పత్తి ధర పడిపోయి రైతులు తీవ్రంగ�
ధాన్యం దళారులపాలవుతున్నదనడానికి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లే నిదర్శనంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్కు రాగట్లపల్లి కొనుగోలు కేంద్రంలో ఐదు వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగేవ�
రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో స్పీడ్ పె�
కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కా రు. నాగిరెడ్డిపేటలో శుక్రవారం అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి బోధన్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకునే సరికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దాంతో రైస�
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనాలని, పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపెల్లి గ్రామంలో ఓ రైతు గుండె బుధవారం ఆగింది. గ్రామానికి చెందిన రైతు గుర్రం నర్సయ్య (62) పర్వతగిరిలో ధరణి ఫర్టిలైజర్స్ యజమాని వద్ద సూపర్ సీడ్ కంపెనీకి చెందిన వరి విత్తన�
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దుతు ధర, బోనస్ను పొందాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో �
కొర్రీల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఫలితం క్షేత్రస్థాయిలో రైతులకు దక్కేలా కనిపించడం లేదు. రైతులు చేతికి వచ్చిన పంటను మిషన్లతో కోసి ఆరబెట్టకుండా పచ్చి వడ్లనే మిల్లులకు తర�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కొంతమంది అక్రమార్కులకు వరంలా మారింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయట అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ఇందులో అధికారులను వాటాదారులుగా చేసుకుంటున
మార్కెట్లో సిండికేట్గా మారిన ప్రైవేటు వ్యాపారులు రైతులు పండించిన పెసర్లకు మద్దతు ధర రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండించినా ధర దక్కడం లేదని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత �