కాంగ్రెస్ సర్కార్ యాసంగి సాగు ప్రారంభంలోనే రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఒక సారి యాప్ అని, మరో సారి కార్డులు అంటుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు పనులు చేసుకోవాలా..? యూరియా కోసం వ్యవసాయాధికారులు, ఫర�
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక పోవడంతో పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వారం పది �
రైతులకు సరిపడా యూరియా అందించకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించిన ఓ రైతు రెండు యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పటించాడు. ఈ ఘటన మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లా దేవనగర్లో శనివారం జరిగింది.
యాసంగిలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో ఇదే సమస్య ఏర్పడినా గుణపాఠం నేర్వని కాంగ్రెస్ సర్కారు.. రైతులను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజి�
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపుల�
యాసంగి పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్కు ప్రజ
రైతు భరోసాపై సర్కారు నోరు మెదపకపోవడంతో జిల్లాలోని రైతులు అయోమయానికి గురవుతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ ఏడాది యాసంగి సీజన్ మొదలై సుమారు నెలరోజులు గడుస్తున్నా రేవంత్రెడ్డి సర్కార్ రైతులకు పెట్టు బడి సాయం అందించలేదు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పటివరకు కనీ�
వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అనేకచోట్ల తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. రోజంతా కష్టపడి క్యూలో నిల్చున్నప్పటికీ బస�
లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇటీవల హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో శివం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రణాళిక �
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రా జెక్టు ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యాసంగిలో పంటలు సాగుచేయాలా.. వద్దా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నద
ఈ ఏడాది యాసంగి పంటల సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, నెట్టెంపాడ్, ఆర్ఎల్ఐఎస్ లిప్టు - 2, ఎంజీకేఎల్ఐఎస్కు నీటి కేటాయింపులు జరుపుతూ తెలంగ�
తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో యాసంగి పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాల ఎస్ఈలతో సెకండ్ వాటర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ వానకాలంలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులకు జూలైలోనే వరదలు ప్రారంభం కావడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.
“మీ గ్రామం మీద ప్రేమతో పెద్దమ్మ పండుగకు ప్రతి సంవత్సరం మీరు పిలవగానే వస్తా.. పదేండ్ల కింద విఠలాపూర్ మారుమూల పల్లె... తాగు నీటి గోస.. చుక నీళ్లు లేక పాయే అలాంటి పల్లెకు తిప్పలు తప్పి అభివృద్ధి చేసుకున్నాం” అ�