కాంగ్రెస్ పాలనలో మక్క రైతులు అరిగోస పడ్తున్నారు. ఆ రుగాలం కష్టపడి పండించి విక్రయించేందు కు మార్కెట్కు తెచ్చినా అధికారుల నిర్లక్ష్యం తో పడిగాపులు తప్పడం లేదు. ముందస్తు ప్ర ణాళిక లేకపోవడం కారణంగా పంటను
పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం సక్�
రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్�
వరికి మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడినా.. ఊరట లభించింది. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ధాన్యం
ఎంతో తిప్ప లు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్యం కారణంగా రైతులు ఆగమవుతున్నారు.
చివరి దశలో యాసంగి పంటలు ఎండుతున్నాయి. ఇంకో తడిపెడితే పంట చేతికొచ్చేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. చివరి తడికి పడరాని పాట్లు పడుతున్నారు. బయ్యారం మండలం జగ్గుతండా, బంజార తండాతోపాటు సరిహద్దు కురవి మం�
‘యాసంగిలో వరి పంటకు నీళ్లు పెడుదామంటే చెలిమెల ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు రావు..కరెంటు మోటార్ల ద్వారా నీళ్లు పెడుదామంటే కరెంటు ఎప్పుడు వస్తదో..ఎప్పుడు పోతదో.. తెలియడం లేదు’ అంటూ ఆయకట్టు రైతులు ఆవేదన వ్
చింతకాని మండలంలో మక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక, పంటను అమ్ముకునే మార్గం కన్పించక ఆర్తనాదాలు చేస్తున్నారు. మండలంలో గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు ప్�
కొన్నినెలలుగా కాల్వల ద్వారా పారుతున్న కేఎల్ఐ నీరు శుక్రవారం నిలిచిపోయింది. బిజినేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామ శివారు వద్ద కేఎల్ఐ కాల్వ ప్రారంభమై కారుకొండ గ్రామ శివారులో ముగుస్తుంది. యాసంగి సీజన్�
సాధారణంగా ఒక సమస్యపై ప్ర జాప్రతినిధి సమీక్ష చేస్తుంటే.. ఇక పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమై న పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లతో ఎమ్మె ల్యే మీటింగ్
వరుణదేవుడు కరుణిస్తాడనుకున్న అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నాలుగు గింజలు పండించుకొని కుటుంబాలను పోషించుకుందామనుకుంటే ఇటు ప్రకృతి సహకరించడం లేదు.. అటు ప్రభుత్వమూ కనికరించడం లేదు. అదునులో ప్రభుత�
వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలుతున్నాయి. కాళేశ్వరం లింక్లో-2లోని ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నంది, గాయత్రీ పంప్హౌస్ల ద్వారా ఎత్తిపోత ప్రారంభమైంది.
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలు కోసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ ఖమ్మం జిల్
వేసవి ప్రారంభంలోనే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తు తం రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ అడుగంటి పోతున్నాయి. దీంతో యాసంగిలో వరి పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొన్నది. మక్�