“మీ గ్రామం మీద ప్రేమతో పెద్దమ్మ పండుగకు ప్రతి సంవత్సరం మీరు పిలవగానే వస్తా.. పదేండ్ల కింద విఠలాపూర్ మారుమూల పల్లె... తాగు నీటి గోస.. చుక నీళ్లు లేక పాయే అలాంటి పల్లెకు తిప్పలు తప్పి అభివృద్ధి చేసుకున్నాం” అ�
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా నష్టపోతున్న రైతులు, పంట కొనుగోళ్లలో కోతల కారణంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. యాసంగిలో రైతులు �
గత యాసంగిలో అతివృ ష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు వానకాలంలో పంటల సాగు కోసం రైతు భరోసా పెట్టుబడి సాయంపై ఆశలు పెట్టుకున్నా రు. వర్షాకాల పంటల సాగు కోసం ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు ప�
చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం సుదూరం ఉంటే.. కొనుగోళ్లు మాత్రం నామమాత్రంగా జరుగుతున్న�
యాసంగిలో పండించిన వడ్లను అమ్ముకునేందుకు అన్నదాతలు తప్పని పరిస్థితుల్లో రోడ్డాక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలంటే గన్నీబ్యాగులు లేక కల్ల�
కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు �
మండల కేంద్రంలో ఉన్న కొల్లం చెరువు నిండుకుండలా ఉన్నా చుక్క నీరు మాత్రం పొలాలకు పారడం లేదు. దీని కింద 360 ఎకరాల ఆయకట్టు ఉండగా.. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ నష్టపోతున్నారు. చెరువు కాల్వ లు ముళ్లపొదలతో న
యాసంగి పంట సేకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారు. రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, ఇబ్బందులు కలుగుకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం �
యాసంగి పంటలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవిలో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. చెరువులు, కుంటలు అడుగంటగా.. కాల్వలు నీళ్లులేక వెలవెలబోతున్నాయి.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతున్నది. ఈనెల 9 ఉదయం 6గంటల వరకు ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగిస్తుండడంతో ప్రాజెక్ట్లో నీటి
భీమానది తమకు కొండంత ధీమా అనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. యాసంగి లో కోటి ఆశలతో సాగు చేయగా, చి‘వరి’కి నిరాశే మిగిలింది. కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పంటలు చేతికిరాక అన్నదాతలు ఆగ�
‘ఎకరా పొలంలో కష్టపడి వరి సాగు చేసిన.. ఎండాకాలంలో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించి త క్కువగా సాగు చేశా.. నాటేసిన రెండు నెలల త ర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది.. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపా యే.. ఉన్న �
జూరాల డ్యాంలో తగ్గిన నీటిమట్టం జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. ప్రస్తుతం 0.218 టీఎంసీలు మాత్రమే నమోదైంది. ఈ నీటిని ఏప్రిల్ 15వ తేదీ వరకు యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు వారబంది పద్ధ�
యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల చెరువులు, ప్రాజెక్టులు అడుగంటగా.. భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిబోగా.. వరితోపాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయి. వనపర్తి జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో వరి సాగై
వాగు నీటిని నమ్ముకుని ఏటా మాదిరిగానే రైతులు యాసంగి పంట సాగు చేశారు. పంట వేసే సమయంలో నీరున్నా.. పూర్తి వేసవి రాకమునుపే నెలరోజుల ముందే ఎదుళ్లవాగు ఎండిపోయింది. వాగును నమ్ముకొని పంట సాగు చేసిన చండ్రుగొండ మండల