Boiled Rice | ‘తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయండి. అంతేగానీ మేం మాత్రం బాయిల్డ్ రైస్ తీసుకోం’.. ఇదీ తమ రాష్ట్ర రైతులు పండించిన బాయిల�
ప్రభుత్వాలు ధాన్య సేకరణ జరపడం వెనుక ఆహారభద్రత అనే పవి త్ర లక్ష్యం ఉంటుంది. సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వచేసి ప్రజ ల అవసరాలకు, మార్కెట్ స్థిరీకరణకు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ర్టాల�
ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యం లో తరుగు పేరుతో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, ఆ మిల్లర్లపై చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది.
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�
ఫోర్టిఫైడ్ బాయిల్డ్రైస్గా మార్చాలని ప్రభుత్వ నిర్ణయం యాసంగిలో 20 లక్షల టన్నుల తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్రం లేఖ హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు ఐ
ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేవు సంచులు, టార్పాలిన్ల కొరత లేదు సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ 1800 425 00333 తుఫాన్ వేళ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికి 11 లక్షల టన్నులు కొన్నాం అధికారులతో మంత్రి గంగ
ఎవుసంపై బీజేపీ కక్ష.. రైతుకు శిక్ష నాడు అన్నదాతలను రెచ్చగొట్టి.. నేడు పరార్ రైతులను ముందే హెచ్చరించిన సీఎం కేసీఆర్ మోదీ పరిపాలన అంతా వ్యాపారస్థుల కోసమే రైతులను నిరంకుశంగా శిక్షించడమే లక్ష్యం ఎఫ్సీఐ క�
గతం కంటే యాసంగిలో 44% అధికంగా ధాన్యం కొన్న రాష్ట్ర ప్రభుత్వం సీఎమ్మార్కు ఎఫ్సీఐ గడువు 12 నెలలే తనిఖీల పేరిట 2 నెలలు మిల్లింగ్ బంద్ గడువు పెంచాలని కోరినా నాన్చుతున్న ఎఫ్సీఐ స్పందించకుంటే రాష్ట్రంపై 3 వే�
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం
బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేస్తూనే, చేసే అవకాశం లేదంటూ కేంద్రమంత్రి పీయూష్గోయల్ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్ను, దేశప్రజలన
న్యూఢిల్లీ : రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. లోక్సభలో ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత�