యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం అదే మొండి వైఖరిని అవలంబిస్తున్నది. యాసంగిలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసిం�
మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం, డిసెంబర్ 24: కేంద్రం మొండి వైఖరి వీడి బాయిల్డ్ రైస్ కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నాయకులను గ్రామాల
Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులతో చెలగాట మాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడు
గతంలో నేరుగా సేకరించిన ఎఫ్సీఐ మిల్ లెవీ ద్వారా మిల్లర్లతో కలిసి సేకరణ ఇప్పుడు కొనుగోళ్ల బాధ్యత నుంచి దూరం రా, బాయిల్డ్ పద్ధతి తీసుకొచ్చిందే కేంద్రం పాత విధానానికి పెరుగుతున్న డిమాండ్లు 2014కు ముందు.. రా�
Ministry of Food and Consumer Affairs | ఇకపై బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుతం రబీ పంట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం పండించే రైతులకు ఉరి పెడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమంటే కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు.