హైదరాబాద్, జూన్ 8: సైనికులకు శిక్షణ, యాంటీ-డ్రోన్ సొల్యూషన్స్ సేవలు అందించే హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.202 కోట్ల విలువైన ఆర్డర్ పొందింది. పరిశోధన రంగంపై మా కమిట్మెంట్కు ఉన్న నిదర్శనం వల్లనే ఈ ఆర్డర్ వచ్చిందని పేర్కొంది.
వచ్చే త్రైమాసికంలో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించింది.