Military Training | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ (Pakistan)లో మిలిటరీ శిక్షణ (Military Training) పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
సైనికులకు శిక్షణ, యాంటీ-డ్రోన్ సొల్యూషన్స్ సేవలు అందించే హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.202 కోట్ల విలువైన ఆర్డర్ పొందింది. పరిశోధన రంగంపై మా కమిట్మెంట్కు ఉన్న నిదర్శ�
భారత సాయుధ బలగాల్లో మరింత భారతీయత కనిపించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. ఆ దిశగా ఇప్పుడు సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం) అడుగులు వేస్తోంది.