Ministry of Defence | పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధమ్పూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కేవలం శంకుస్థాపనలు, చర్చలకే పరిమితమైంది. ఇప్పటికీ రక్షణ శాఖ నుంచి తీసుకోవాల్సిన భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు.
భారత నావికాదళంలో సిబ్బంది కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. 1,777 మంది అధికారులతో సహా 10,896 మంది సిబ్బంది అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (ప్రొడక్షన్)గా పీవీ రాజారామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన.. పృథ్వీ, ఆకాష్ తదితర �
కల్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.287.51 కోట్ల ఆర్డర్ను అందుకున్నది. మిస్సైల్ సిస్టమ్స్ను సరఫరా చేయనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో కంపెనీ తెలియజేస�
సైనికులకు శిక్షణ, యాంటీ-డ్రోన్ సొల్యూషన్స్ సేవలు అందించే హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.202 కోట్ల విలువైన ఆర్డర్ పొందింది. పరిశోధన రంగంపై మా కమిట్మెంట్కు ఉన్న నిదర్శ�
హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అరుదైన ఘనత సాధించనున్నది. భారత సైన్యానికి ఆకాశ్ వెపన్ సిస్టమ్ను తయారుచేసే బాధ్యతను చేపట్టింది. రూ.8,161 కోట్ల విలువైన ఆకాశ్ వెపన్ రూపకల్పనకు ఢిల్�
‘దేశవ్యాప్తంగా కొత్తగా 21 సైనిక స్కూళ్లను మంజూరుచేశాం. రాష్ర్టాలవారీగా తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ఒకటి చొప్పున ఇచ్చాం. 2022-23 విద్యాసంవత్సరం నుంచి వీటిల్లో తరగతులు ప్రారంభమవుతాయి” ఇది సైనిక స్కూళ్లు మంజూరుచే�
న్యూఢిల్లీ: భారత్కు చెందిన సూపర్సోనిక్ క్షిపణి పాకిస్థాన్లో పడింది. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన హర్యానాలోని సిర్సా నుంచి బుధవారం సాయంత్రం ప్రయోగించిన పేలుడు పదార్థంలేని సూపర్సోనిక్ క్�
న్యూఢిల్లీ : రక్షణశాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పర్యాటక శాక సహాయ మంత్రిగా కూడా ఆయన ఇవాళే బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని ప్ర�