ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క
Trs Dharna | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై
న్యూఢిల్లీ, నవంబర్ 11: విదేశాల నుంచి భారత్కు వచ్చే ఐదేండ్లలోపు చిన్నారులకు కొవిడ్ పరీక్ష అవసరం లేదని కేంద్రం తెలిపింది. ప్రయాణ సమయంలో లేదా హోం క్వారంటైన్ సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే స్టాండర్డ్ మ�
Gangula kamalakar | రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్నదని మంత్రి గంగుల కమలాకర్ (minister Gangula kamalakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా?
జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడ�
అమరావతి: కేంద్రం అన్ని రకాల సెస్లు తగ్గిస్తే రూ.50కే లీటర్ పెట్రోలు ఇవ్వవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతిర�
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
Minister KTR | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కుక్క చస్తే సంతాపానికి మీకు టైం ఉంది వందల్లో రైతులు మరణిస్తే పట్టింపు లేదా? కేంద్రప్రభుత్వంపై సత్యపాల్ మండిపాటు న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో 600 మందికి పైగా రైతులు చనిపోయినా కూడా కేంద్ర�
CM KCR | ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి కావలసిన అనేక ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయని, కానీ మనం ఏమీ నేర్చుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.