యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
ఒప్పించే దమ్మూ, ధైర్యం బండి సంజయ్కి ఉన్నదా? కేంద్రం నుంచి లేఖ తీసుకొస్తే కాళ్లు పట్టుకొంటాం బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాలకుర�
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా మారలేదు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్రావు ఆవేదన ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచన చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరి�
Miniter Errabelli | రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయనని మొండికేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
న్యూఢిల్లీ: తాము తీసుకున్న పలు చర్యల వల్ల వంటనూనె ధరలు తగ్గుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో కిలో నూనెకు రూ.5 నుంచి రూ.20 వరకు ధర తగ్గినట్టు వెల్లడించింది. తగ్గింపు ధరలు పాత స్ట
న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడి�
ముంబై : ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగడంతో, దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 నుంచి కిందకు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఓ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ను ఉద్యోగం నుంచి తొలగించారు. సబ్జీ మండీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మనీశ్ మీనా ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో మోదీ సర్క
బండి సంజయ్ పరార్ ఉలుకూ, పలుకూ లేని కిషన్ ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది వానకాలం కొనుగోళ్లపై ఆందోళన వద్దు: మంత్రి ధాన్యం సేకరణపై కేంద్రానిది నిర్లక్ష్యం వ్యవసాయం పట్ల దుర్మార్గమైన వైఖరి కార�
ధాన్యం సేకరణ ఎందుకు సాధ్యం కాదు? ఇథనాల్పై రాయితీల ఊసెత్తని కేంద్రం ఆహారశుద్ధి రంగంపైనా స్పష్టత కరువు ఎగుమతుల విధానంపై తేల్చని సర్కారు వరి రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే
నిర్ణయాల్లో వేగానికి కేంద్రం సంస్కరణ న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఏ ఫైలూ నాలుగు కంటే ఎక్కువ చేతులు మారకూడదని, ఆలోపే దానిపై నిర్ణయం �
Kadapa Steel Plant : దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను...
ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై కేంద్రం వివరణ నీట్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు న్యూఢిల్లీ: నీట్-రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం సమాధానమిచ
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరోవైపు ఉమాశంకర్ వ్యాస్ అనే జ్యూడిషియల్ అధికారి రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్�