3.3% నుంచి 7.2%కి ఎగబాకిన గ్రాఫ్ ప్రతి ఐదు పోస్టులకు ఒకటి ఖాళీ.. 22.69% కి పెరిగిన ఖాళీలు కేంద్ర సర్వీసుల్లో 8 లక్షలు.. పీఎస్యూల్లో 18 లక్షలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన మోదీ ‘పకోడా అమ్ముకోవడం కూడా మా ఉద్యోగ కల�
ముందస్తు జాగ్రత్త డోసుపై కేంద్రం జాబితా లిస్టులో మధుమేహం, గుండెజబ్బులు.. రెండో డోసు వేసుకొన్న 9-12 నెలల తర్వాతే బూస్టర్ డోసు: అధికారుల వెల్లడి ఈ నెల 30లోగా అధికారిక నిర్ణయం పిల్లలకు వ్యాక్సిన్ అశాస్త్రీయం..
Sabita Indra Reddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని అల్మాస్గూడ తిరుమల్నగర్�
కేంద్రం అసమర్థతను దేశానికి చాటుతం నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్తో చర్చించి భవిష్యత్తుకార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజ
న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో భాగంగా రెమ్డెసివిర్ యాంటీవైరల్ మందును మధ్యస్థ లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే లక్షణాలు బయటపడిన 10 రోజుల్లో మూత్రపిం�
కేంద్రం ఇచ్చిన టార్గెట్ పూర్తి మరో 30లక్షల టన్నులు రావచ్చు మిగిలిన ధాన్యం సేకరణపై నోరు మెదపని కేంద్రం 19 జిల్లాల్లో 3,382 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన�
Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులతో చెలగాట మాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
యువతుల కనీస వయస్సును 21 ఏండ్లకు పెంచాలన్న తాజా బిల్లు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుషులతో సమానంగా యువతుల వివాహ వయసు పెంచడం వల్ల వివక్షను తొలగించినట్టవుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. �
స్వరాష్ట్రంలో పరుగులు తీస్తున్న సంస్థ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతి కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో అగ్రగామిగా.. నేడు సింగరేణి 101వ ఆవిర్భావం దినం గోదావరిఖని, డిసెంబర్ 22: సిరులవేణి సింగరేణి.. ఊహ
చేనేతల నోట్లో మట్టి కొడుతున్న కేంద్రం జనవరి నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంపును వ్యతిరేకించిన తెలంగాణ బోర్డుల రద్దుతో అనాథను చేస్తున్న కేంద్రం హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అన్ని రకాల వస్తువులు, �
రైతు సమస్యలపై ఉద్యమిస్తాం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య గార్ల, డిసెంబర్ 21: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర క�
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ):మంత్రుల మాట: బాయిల్డ్ రైస్ కొనబోం.. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటాం.. ఇదీ నిజం: తెలంగాణ నుంచి రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకొంటామని చెప్తున్న కేంద్ర మంత్రులు.. దీనిపై లిఖ�