Gangula kamalakar | రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్నదని మంత్రి గంగుల కమలాకర్ (minister Gangula kamalakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా?
జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడ�
అమరావతి: కేంద్రం అన్ని రకాల సెస్లు తగ్గిస్తే రూ.50కే లీటర్ పెట్రోలు ఇవ్వవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతిర�
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
Minister KTR | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కుక్క చస్తే సంతాపానికి మీకు టైం ఉంది వందల్లో రైతులు మరణిస్తే పట్టింపు లేదా? కేంద్రప్రభుత్వంపై సత్యపాల్ మండిపాటు న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో 600 మందికి పైగా రైతులు చనిపోయినా కూడా కేంద్ర�
CM KCR | ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి కావలసిన అనేక ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయని, కానీ మనం ఏమీ నేర్చుకోవడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలా చేస్తే 77కే లీటరు పెట్రోల్, డీజిల్ కేంద్రం పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత పెట్రో ధరలు పెంచిన కేంద్రమే వాటిని తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా వ్యాట్ పైసా పెంచలేదు అందువల్ల తగ్గించే ప్�
మంత్రి ఐకే రెడ్డి | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద�
ఓటు పెట్టెకు కన్నం.. ఇదీ బండి సంజయ్ బండారం రైతులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కుట్ర ధాన్యం సేకరించాల్సింది కేంద్రంమరి బండి నిలదీస్తున్నది ఎవరిని?కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించవచ్చుగా?రైతుల్ని బ�
వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా.. నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 40 రోజుల్లో నాలుగు సార్లు తెలంగాణకు కేంద్రం లేఖలు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనాలంటూ క�