ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం సబ్సిడీ పెంచకుండా భారం మోపే కుట్ర.. రైతుకు పెరుగనున్న పెట్టుబడి భారం హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎరువుల ధర మోతెక్కింది. పంటల సాగులో అధికంగా ఉపయోగించే కాంప్లె�
కేరళ ఆర్థికశాఖ మంత్రి కే బాలగోపాల్ఎంఎస్పీ కోసం పోరాటం: అశోక్ దావరే చిక్కడపల్లి, జనవరి 10: నిధులు కేటాయింపులో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని కేరళ ఆర్థికమంత్రి కే బాలగోపాల్ అన్నారు. ఆలిండియా క�
న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసు తీసుకునేవారు కొత్తగా రిజస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. ‘ప్రికాషన్ డోసు షెడ్యూల్ శని
అబద్ధం..అరాచకం రాష్ట్రంలో బీజేపీ దుర్మార్గ రాజకీయం తెలంగాణ ప్రగతిపై కేంద్రం ప్రశంసల జల్లు వేనోళ్ల పొగిడిన కేంద్ర మంత్రులు, అధికారులు అయినా అబద్ధ్ద్దాల పునాదిపై బీజేపీ రాజకీయం బక్వాస్ వ్యూహంతో రాష్ట్ర
విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడి బయోమెట్రిక్ చిప్తో ‘ఈ-పాస్పోర్ట్’ భద్రత భేష్ న్యూఢిల్లీ, జనవరి 6: భారతీయులకు త్వరలోనే ఈ-పాస్పోర్టులను జారీ చేయనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ర్యాలీలు చేస్తాం బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కాచిగూడ, జనవరి 5: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని, అది కేంద్రం చేతకానితనమే
ఖైరతాబాద్ : నేతన్నలపై కేంద్రం జీఎస్టీ గుదిబండ వేయడాన్నివ్యతిరేకిస్తూ నేతన్నలు హండ్లూమ్ మార్చితో తమ నిరసన తెలిపారు. బుధవారం పీవీ నరసింహా రావు మార్గ్లోని పీపుల్స్ప్లాజా వద్ద అఖిల భారత పద్మశాలి సంఘ
రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేస్తామన్నా కంటోన్మెంట్ బోర్డు ససేమిరా…! ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిన బోర్డు అధికారులు సికింద్రాబాద్, జనవరి 3: కంటోన్మెంట్ బోర్డు అధికారుల అవివ్యాజ్య ప్రేమ కారణంగ
Minister KTR| ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
భారత్లో విద్యావేత్తలకు సంకటస్థితి ఎదిరిస్తే హత్యలు, దాడులు, అరెస్టులు ‘ఫ్రీ టు థింక్’ రిపోర్ట్లో వెల్లడి ఈ ఏడాది 65 దేశాల్లో 332 దాడులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులపై ప్రయోగించాల్�
రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హాజరుకానున్న 500 మంది ప్రముఖులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరో అద్భుత కార్యక్రమానికి వేదిక కానున్నది. 25న జాతీయ
MP Lingaiah yadav | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
900 కోట్లు తక్షణం విడుదల చేయండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్తో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర �