కనీస మద్దతు ధర చట్టం చేయాలి కేంద్రానికి తమ్మినేని డిమాండ్ మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 7: వచ్చే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మిన�
అడవి బిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ర్టానికి 17 వన్ధన్ క్లస్టర్లతో సరి రెండేండ్లలో ఒక్కటీ కేటాయించని వైనం హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నది. �
రష్యా సహకారంతో తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏకే-203 రైఫిళ్ల ప్రాజెక్టు�
అమరావతి : కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, నాయకుడు, టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం విజయవాడలో జర�
లోక్సభలో మాండవీయ వెల్లడి కరోనాపై 11 గంటల పాటు చర్చ లోక్సభలో 153 ప్రైవేటు బిల్లులు న్యూఢిల్లీ: బూస్టర్ డోసు, పిల్లలకు కరోనా టీకా అంశాలపై వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకొంటామని కేంద్ర �
గతంలో నేరుగా సేకరించిన ఎఫ్సీఐ మిల్ లెవీ ద్వారా మిల్లర్లతో కలిసి సేకరణ ఇప్పుడు కొనుగోళ్ల బాధ్యత నుంచి దూరం రా, బాయిల్డ్ పద్ధతి తీసుకొచ్చిందే కేంద్రం పాత విధానానికి పెరుగుతున్న డిమాండ్లు 2014కు ముందు.. రా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రైతులే కేంద్ర బింధువుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా నిలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1874లో �