ధర్నా జరుగుతుండగానే తేల్చి చెప్పిన కేంద్రం.. ఆహారశాఖ జాయింట్ సెక్రటరీ నోట్ కేసీఆర్ అనుమానమే నిజమైంది కేంద్రం రైతు వ్యతిరేకత తేటతెల్లం బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉన్నాయి అందుకే బియ్యం సేకరించట్లేదు వా
‘మా వడ్లు కొంటరా? కొనరా?’- మహా ధర్నా వేదికగా గురువారం మోదీ సర్కార్కు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న చరిత్రాత్మకమైనది. ఇది వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ రైతు వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు. మోదీ సర్కారు వైఫల్యాలపై, �
కేంద్రం కాదంటున్నా, మన రాష్ట్రం 6,600 పై చిలుకు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ఆ కేంద్రాలకు వెళ్ళి, రాష్ట్రమే కొనుగోలు చేయాలంటూబీజేపీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేయడం విడ్డూరం!! దేశంలో ఓ విచిత్ర పర
దవాఖానలకు కేంద్రం అనుమతి క్రిమినల్ కేసులకు సంబంధించిన మృతదేహాలకు మాత్రం పగటి పూటే న్యూఢిల్లీ, నవంబర్ 15: దవాఖానల్లో రాత్రి వేళల్లో కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది
‘కంచె చేను మేస్తే…’ అనే నానుడి కేంద్ర ప్రభుత్వ తీరుకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. రైతును కాపాడాల్సిన కేంద్రం రైతుపై పగవడుతున్నది. ‘జై జవాన్ జై కిసాన్’ అన్న నినాదం మర్చిపోయినట్టుంది మన కేంద్రం. ఒక
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, సీపీయస్ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు ఇచ్చింది. హైదరాబాద్ల
కేంద్ర ప్రభుత్వమే బియ్యాన్ని సేకరించాలి పంటల మార్పిడి విధానం ప్రకటించాలి వరిపై బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి రాష్ట్ర నేతలను అధిష్ఠానం అదుపులో పెట్టాలి మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబా
చెత్త రహిత నగరంగా మరో ఖ్యాతి.. అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం స్వచ్ఛ నగరాల జాబితాలో అరుదైన గుర్తింపు.. నిత్యం 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ సిటీబ్యూరో, నవంబరు13(నమస్తే తెలంగాణ): పారిశుధ్య నిర్వహణలో ప్రభుత
Farmers | రైతు (Farmer) పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు.
మణికొండ : రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతిప్రేమను చూపుతూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్నారని ప్రజలంతా ఐఖ్యతను చాటి కుట్రలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.నర్సింహ్మ, నార్సింగి మున్సి�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క
Trs Dharna | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై
న్యూఢిల్లీ, నవంబర్ 11: విదేశాల నుంచి భారత్కు వచ్చే ఐదేండ్లలోపు చిన్నారులకు కొవిడ్ పరీక్ష అవసరం లేదని కేంద్రం తెలిపింది. ప్రయాణ సమయంలో లేదా హోం క్వారంటైన్ సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే స్టాండర్డ్ మ�