రష్యా సహకారంతో తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏకే-203 రైఫిళ్ల ప్రాజెక్టు�
అమరావతి : కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, నాయకుడు, టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం విజయవాడలో జర�
లోక్సభలో మాండవీయ వెల్లడి కరోనాపై 11 గంటల పాటు చర్చ లోక్సభలో 153 ప్రైవేటు బిల్లులు న్యూఢిల్లీ: బూస్టర్ డోసు, పిల్లలకు కరోనా టీకా అంశాలపై వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకొంటామని కేంద్ర �
గతంలో నేరుగా సేకరించిన ఎఫ్సీఐ మిల్ లెవీ ద్వారా మిల్లర్లతో కలిసి సేకరణ ఇప్పుడు కొనుగోళ్ల బాధ్యత నుంచి దూరం రా, బాయిల్డ్ పద్ధతి తీసుకొచ్చిందే కేంద్రం పాత విధానానికి పెరుగుతున్న డిమాండ్లు 2014కు ముందు.. రా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రైతులే కేంద్ర బింధువుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా నిలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1874లో �
2022-23 ఆర్థిక సంవత్సరానికి భారం అంచనా 2021-22లో 10,624 కోట్ల లోటు ఉండొచ్చు ఏఆర్ఆర్లో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వెల్లడి కేంద్రం సెస్లు, బొగ్గు రవాణా చార్జీల పెంపే కారణం టారిఫ్ ప్రతిపాదనలు పంపాలని ఈఆర్సీ ఆదేశ�
కేంద్రం తప్పులు దాచి రాష్ట్రంపై నిందలు యాసంగి బియ్యం కొనకపోగా.. సాకులు అర్థం లేని ఆరోపణలు.. అసలు నిజాలివీ! హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కేంద్రం ఎంత బియ్యం కొంటుంద�
కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన వీటిలో 670 మెయిన్, 326 మినీ కేంద్రాలు 2008-09 తరువాత ఒక్కటీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో 996 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం
ఆగ్రా: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మ