తెలంగాణ అభివృద్ధికి సహకరించని కేంద్ర ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా రాష్ట్రంపై చిన్నచూపు పారిశ్రామిక క్లస్టర్లు అడిగితే పట్టించుకోరు టెక్స్టైల్ పార్క్, ఫార్మాసిటీకీ సాయం లేదు అయినా స్వశక్తితో అభివృద�
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడు చేతనైతే కేంద్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పించు ఉద్యోగాలపై మీ పార్టీని నిలదీయటం చేతకాదా? 317 రద్దు చేయాలంటున్నరు.. స్పష్టత ఉన్నదా? నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చ�
స్పష్టంచేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎ
Minister Gangula | రైత పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
నాన్టెక్నికల్ ఉద్యోగాల భర్తీపై రైల్వే కప్పదాటు చర్యలు దేశవ్యాప్తంగా 35 వేల పోస్టులకు కోటిపైగా దరఖాస్తులు అర్థంకాని ఆర్ఆర్సీ నోటిఫికేషన్.. ఇటీవలి ఫలితాలపై గందరగోళం నోటిఫికేషన్ ఇచ్చి నాలుగేండ్లు.. �
ఆరేండ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు సీఎస్ఎస్ విజ్ఞప్తులు పట్టని డీవోపీటీ కేసులు పెండింగ్ అంటూ దాటవేత అందని పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు 70 శాతం మందితోనే పనులన్నీ తీవ్రమైన పని ఒత్తిడిలో ఉద్యోగులు
దేశంలో బీఏ.2 విస్తృత వ్యాప్తి మీడియాకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నదని కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరిగ
ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ ఎన్నికలు కాగానే మళ్లీ అమాంతం పెంపు ప్రస్తుతం ముడి చమురుకు రికార్డు ధర అయినా 85 రోజులుగా స్థిరంగా పెట్రో ధరలు 5 రాష్ర్టాల ఎన్నికలు.. కేంద్రం మైండ్గేమ్ మార్చి 7 త�
ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సవరణలు రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు రాష్ర్టాలపై కక్ష్యతో అధికారులను లక్ష్యంగా చేసుకోవచ్చు 109 మంది మాజీ సివిల్ సర్వీసెస్ అధికారుల
అన్యాయం చేస్తే పార్లమెంటు ముట్టడి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్, జనవరి 27 : కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. �
తెలంగాణలోని ఏ ఒక్క స్టేషన్లో ఆగని రైలు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ బండికి పట్టని సమస్య పెద్దపల్లి, జనవరి 27: ప్రయాణికులను తక్కువ చార్జీలతో చెన్నై నుంచి ఢి�
అన్ని రాష్ర్టాలను ఒకే తీరుగా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించొద్దు గణతంత్ర వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, జనవరి 26: కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ
మూడేండ్లుగా వీజీఎఫ్ ఇవ్వని కేంద్ర సర్కారు బెంగళూరు, చెన్నై మెట్రోకు నిధుల వరద.. కోచ్చి, నాగపూర్ రెండో దశకూ కేటాయింపు హైదరాబాద్ మెట్రోకు 254 కోట్ల పెండింగ్.. అరడజను లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, సీఎస్ నిధ�
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �