కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం పలుచోట్ల రాస్తారోకోలు.. స్థంభించిన వాహనాలు ఇబ్రహీంపట్నం జోన్ బృందం : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మే
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ గుత్తా | తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
రైతులనిరసనలు | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు వాడ ఏకైమై చావు డప్పు మోగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగ�
Paddy procurement | ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ
ధాన్యమంతా కొనాల్సిందే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి ఢిల్లీలో కేంద్ర మంత్రులపై ఒత్తిడికి రాష్ట్ర మంత్రుల ప్రయత్నాలు వానకాలం సేకరణపై స్పష్టతకు కృషి హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయ�
Paddy Procurement | ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటులో
కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు ఉంటది దళిత బంధును ఆరు నూరైనా అమలు చేస్తాం రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించం.. ఎంతటి కొట్లాటకైనా తెలంగాణ సిద్ధం మా సహనాన్ని బలహీనతగా చూడొద్దు.. కేంద్రంలో ఉన్నది ప్రజావ్యతిర�
Privatization of banks | దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రే�
ఖమ్మం: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్య, కార్యదర్శులు నాగేందర్, రాజేష్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ
పచ్చని తెలంగాణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నది. వరి పంట వేయొద్దని తెలంగాణ రైతులను ఎవుసానికి దూరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలతో రాజకీయం చేయొద్దని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్న�
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ ప్రధాని మోదీ‘అచ్చేదిన్ ఆయేగీ..’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప