రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేస్తామన్నా కంటోన్మెంట్ బోర్డు ససేమిరా…! ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిన బోర్డు అధికారులు సికింద్రాబాద్, జనవరి 3: కంటోన్మెంట్ బోర్డు అధికారుల అవివ్యాజ్య ప్రేమ కారణంగ
Minister KTR| ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
భారత్లో విద్యావేత్తలకు సంకటస్థితి ఎదిరిస్తే హత్యలు, దాడులు, అరెస్టులు ‘ఫ్రీ టు థింక్’ రిపోర్ట్లో వెల్లడి ఈ ఏడాది 65 దేశాల్లో 332 దాడులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులపై ప్రయోగించాల్�
రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హాజరుకానున్న 500 మంది ప్రముఖులు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరో అద్భుత కార్యక్రమానికి వేదిక కానున్నది. 25న జాతీయ
MP Lingaiah yadav | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
900 కోట్లు తక్షణం విడుదల చేయండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్తో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర �
3.3% నుంచి 7.2%కి ఎగబాకిన గ్రాఫ్ ప్రతి ఐదు పోస్టులకు ఒకటి ఖాళీ.. 22.69% కి పెరిగిన ఖాళీలు కేంద్ర సర్వీసుల్లో 8 లక్షలు.. పీఎస్యూల్లో 18 లక్షలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన మోదీ ‘పకోడా అమ్ముకోవడం కూడా మా ఉద్యోగ కల�
ముందస్తు జాగ్రత్త డోసుపై కేంద్రం జాబితా లిస్టులో మధుమేహం, గుండెజబ్బులు.. రెండో డోసు వేసుకొన్న 9-12 నెలల తర్వాతే బూస్టర్ డోసు: అధికారుల వెల్లడి ఈ నెల 30లోగా అధికారిక నిర్ణయం పిల్లలకు వ్యాక్సిన్ అశాస్త్రీయం..
Sabita Indra Reddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని అల్మాస్గూడ తిరుమల్నగర్�
కేంద్రం అసమర్థతను దేశానికి చాటుతం నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్తో చర్చించి భవిష్యత్తుకార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజ
న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో భాగంగా రెమ్డెసివిర్ యాంటీవైరల్ మందును మధ్యస్థ లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే లక్షణాలు బయటపడిన 10 రోజుల్లో మూత్రపిం�
కేంద్రం ఇచ్చిన టార్గెట్ పూర్తి మరో 30లక్షల టన్నులు రావచ్చు మిగిలిన ధాన్యం సేకరణపై నోరు మెదపని కేంద్రం 19 జిల్లాల్లో 3,382 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన�
Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులతో చెలగాట మాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.