ఏదైనా ఒక రాష్ట్రం చేసే అప్పును ఔట్స్టాండింగ్ లయబిలిటీ అనీ, ఆ రాష్ట్రం ఇచ్చే సార్వభౌమ హామీని ఔట్స్టాండింగ్ గ్యారంటీ అనీ అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 292 �
హైదరాబాద్: క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ప్లేయర్లు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో పాటు పద్మభూ�
న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షిం
కరీంనగర్ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోళ్లకు అడ్డుపుల్లలు వేస్తుందని మంత్రి గంగుల
ఆర్నెల్ల క్రితం కేవలం లక్ష రూపాయల క్యాపిటల్తో పుట్టిన ఓ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్న భావనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కృష్ణానది వివ�
బీమా దిగ్గజం ఎల్ఐసీ విలువను తక్కువ చేసి, వాటాల్ని కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న వైనంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఏ బీమా కంపెనీకి లేనంత అగ్గువ మార్కెట్ ధరను ఎల్ఐసీ ఐపీవోక
రైతును కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే పనులను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అదానీకి మేలు చేసేలా కేంద్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుక�
యాసంగి సీజన్లో మొత్తం రా రైస్ కాకుండా కొంతమేర ఫోర్టిఫైడ్ రైస్ కూడా ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలిపింది. ఇందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది.
బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. కృష్ణా నదీజాలల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నదీ జలాల వివాదాల పరిష�
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
ఎల్ఐసీ ఐపీవో ద్వారా సమీకరించాలనుకున్న నిధుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించుకుంది. ఎల్ఐసీ ఐపీవోలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రస్తుతం ప్రభుత్వం �