దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూన్ 20: సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ద్రవ్యలోటును అదుపుచేయడం, ఆర్థికాభివృద్ధిని కొనసాగించడం, ద్ర�
సువిశాల భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద, నీటి లభ్యత, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రైతులకు సాగునీటి లేమి, అలవికాని విద్యుత్ కోతలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో యువతను నిర్�
బాండ్ల విక్రయం ద్వారా ఈ నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రాష్ట్రం రుణ సమీకరణ చేయకుండా బడ్జెట్, ఇతర అప్పులను సాకుగా
ఆ బాధ్యత కేంద్రమంత్రి అమిత్షాదే వేడుకలు కాదు.. హామీలను నెరవేర్చాలి ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ వినోద్కుమార్ హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఢిల్లీలో తొలిసారి
మళ్లీ పొంచి ఉన్న బొగ్గు కొరత.. నానాటికీ పడిపోతున్న విద్యుదుత్పత్తి వానకాలం ముగిసేవరకు ఇదే పరిస్థితి త్వరలో మరింత తగ్గనున్న బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది 5 కోట్ల టన్నుల బొగ్గు లోటు తెలంగాణ మాత్రం మినహాయింపు ఫలి�
అంతని, ఇంతని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు.. ఆఖరికి తుస్సుమన్నట్టు తయారైంది. దేశంలో ఆహార సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదని, నాలుగైదేండ్లకు సరిపడా గోధుమ, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పా�
జమ్ముకశ్మీర్లో పండిట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఎం ప్యాకేజీలో భాగంగా కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న తమ వర్గానికి చెందిన ఉద్యోగులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ జమ్ములో �
Gutha Sukender reddy | కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణపై కుట్రలు చేస్తున్నదని, రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు �
‘చావగొట్టి చెవులు మూసిండ’నే సామెత ఉన్నది. పెట్రో ధరలను తరచుగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగ్గొట్టిన మోదీ ప్రభుత్వం కంటి తుడుపుగా కొంత తగ్గించి అదే ఘనతగా చెప్పుకోవడం ఇదే రీతిలో ఉన్నది. మోదీ ప్రభుత్వానిక�