Amar Jawan Jyoti | ఢిల్లీలో వెలుగుతుండే అమర జవాన్ జ్యోతి ఆరనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ జ్యోతిని ఆర్పేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని నేడు అంటే శుక్రవారం ఆర్పేయనున్నారు.
25న దక్షిణాది రాష్ర్టాల బీసీ సంఘాల మహాసభ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, జనవరి 20: కేంద్రంలోని మోదీ సర్కారు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
రాష్ర్టాల అధికారాలపై దొంగ దెబ్బ క్యాడర్ నిబంధనలు మార్చే యత్నం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల బదిలీలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేలా పన్నాగం ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం రాజ్యాంగ విలువలకు గండి కొ�
అమరావతి: సోలార్ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థా�
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద మంజూరు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన కేంద్రంగా భాసిల్లుతున్న టీహబ్కు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిం�
మోదీ ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే రైతులకు అవి ఆదాయం పెంపునకు బదులుగా, రెండింతలు నష్టాలు చేసేవిగా ఉంటున్నాయి. �
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం సబ్సిడీ పెంచకుండా భారం మోపే కుట్ర.. రైతుకు పెరుగనున్న పెట్టుబడి భారం హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎరువుల ధర మోతెక్కింది. పంటల సాగులో అధికంగా ఉపయోగించే కాంప్లె�
కేరళ ఆర్థికశాఖ మంత్రి కే బాలగోపాల్ఎంఎస్పీ కోసం పోరాటం: అశోక్ దావరే చిక్కడపల్లి, జనవరి 10: నిధులు కేటాయింపులో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని కేరళ ఆర్థికమంత్రి కే బాలగోపాల్ అన్నారు. ఆలిండియా క�
న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసు తీసుకునేవారు కొత్తగా రిజస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. ‘ప్రికాషన్ డోసు షెడ్యూల్ శని
అబద్ధం..అరాచకం రాష్ట్రంలో బీజేపీ దుర్మార్గ రాజకీయం తెలంగాణ ప్రగతిపై కేంద్రం ప్రశంసల జల్లు వేనోళ్ల పొగిడిన కేంద్ర మంత్రులు, అధికారులు అయినా అబద్ధ్ద్దాల పునాదిపై బీజేపీ రాజకీయం బక్వాస్ వ్యూహంతో రాష్ట్ర
విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడి బయోమెట్రిక్ చిప్తో ‘ఈ-పాస్పోర్ట్’ భద్రత భేష్ న్యూఢిల్లీ, జనవరి 6: భారతీయులకు త్వరలోనే ఈ-పాస్పోర్టులను జారీ చేయనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ర్యాలీలు చేస్తాం బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కాచిగూడ, జనవరి 5: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని, అది కేంద్రం చేతకానితనమే
ఖైరతాబాద్ : నేతన్నలపై కేంద్రం జీఎస్టీ గుదిబండ వేయడాన్నివ్యతిరేకిస్తూ నేతన్నలు హండ్లూమ్ మార్చితో తమ నిరసన తెలిపారు. బుధవారం పీవీ నరసింహా రావు మార్గ్లోని పీపుల్స్ప్లాజా వద్ద అఖిల భారత పద్మశాలి సంఘ