ప్రైవేట్ టీకా కేంద్రాలు.. స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బూస్టర్ కాల వ్యవధి 6 నెలలకు తగ్గించిన నేపథ్యంలో ప్రైవేట్ టీక
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్లలో సత్ప్రవర్తన కలిగి 50 ఏండ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్ల శిక్షను రద్దుచేయాలని భావిస్తున్నది.
నిజాం ప్రిన్స్ ముఖరంజా నుంచి మిస్సింగ్ న్యూఢిల్లీ, జూలై 1: మొఘలుల కాలం నాటి అరుదైన రెండు బంగారు నాణేల జాడ పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేట ప్రారంభించింది. వాటిలో ఒక నాణెం బరువు 12 కేజీలు ఉంటుంది. మానవ చ�
మూడు నెలల్లోనే 3.7% పెరిగిన రుణం న్యూఢిల్లీ, జూన్ 30: రాష్ర్టాలు రుణాలు తీసుకోవడంపై సవాలక్ష నిబంధనలు విధించే మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్�
అధిక సంఖ్యలో మహిళల్ని, దివ్యాంగుల్ని నియమించుకున్న స్టార్టప్లకు పన్ను రాయితీలు లేదా గ్రాంట్ల రూపంలో ఆర్థిక ప్రోత్సాహాకాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సుచేసింది. ‘ఇండియా బూమింగ్
రెండు కౌన్సిళ్లను అత్యుత్తమమైనవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి కౌన్సిళ్లకు ఇటీవల ఢిల్లీలో పురస్కారాల ప్రదానం కొత్తగా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి కౌన్సిళ్ల ఏర్పాట
అగ్నిపథ్తో ఆర్మీని సైతం ప్రైవేట్ పరం చేసింది నాలుగేండ్ల తర్వాత వారి భవిష్యత్తు ఏమిటి? ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖైరతాబాద్, జూన్ 23: ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే కేంద్రం పనిగా పెట్టు
కేంద్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2022 వరకు ఓబీసీ/ బీసీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని 9 సార్లు పెంచాలి. కానీ నాలుగు సార్లు మాత్రమే సమీక్షించి పెంచడం వల్ల లక్షలాది మంది ఓబీసీ నిరుద్య�
దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూన్ 20: సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ద్రవ్యలోటును అదుపుచేయడం, ఆర్థికాభివృద్ధిని కొనసాగించడం, ద్ర�
సువిశాల భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద, నీటి లభ్యత, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రైతులకు సాగునీటి లేమి, అలవికాని విద్యుత్ కోతలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో యువతను నిర్�