Special Mobility Zone | ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వాహనాల్లో అధికశాతం పెట్రోలు, డీజిల్తో నడిచేవే. వీటిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ఐసీఈ)లు ఉంటాయి. అయితే ఇకపై ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్�
కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని నినదించారు. ఈ క్రమంలోనే కేంద్రం వెనుకడుగు వేసి వ్యవసాయ చట్టాలను రద్దుచేసింది. కరోనా యావత్ ప్రపంచా�
సమాఖ్య కోసం రాజ్యాంగ సవరణ రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధిక�
పదిశాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. సమాజంలో అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటా విక్రయానికి కేంద్�
పెండింగ్.. నిర్లక్ష్యం.. వివక్ష.. అన్యాయం తెలంగాణ పట్ల ప్రతి అంశంలో ఇదే ధోరణి సమస్యల పరిష్కారంపై కేంద్రం మొండి వైఖరి సభలో నిలదీయనున్న టీఆర్ఎస్ ఎంపీలు దిక్సూచిగా టీఆర్ఎస్ ఎంపీలకు హ్యాండ్బుక్ హైదరా�
తెలంగాణ అభివృద్ధికి సహకరించని కేంద్ర ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా రాష్ట్రంపై చిన్నచూపు పారిశ్రామిక క్లస్టర్లు అడిగితే పట్టించుకోరు టెక్స్టైల్ పార్క్, ఫార్మాసిటీకీ సాయం లేదు అయినా స్వశక్తితో అభివృద�
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడు చేతనైతే కేంద్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పించు ఉద్యోగాలపై మీ పార్టీని నిలదీయటం చేతకాదా? 317 రద్దు చేయాలంటున్నరు.. స్పష్టత ఉన్నదా? నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చ�
స్పష్టంచేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎ
Minister Gangula | రైత పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
నాన్టెక్నికల్ ఉద్యోగాల భర్తీపై రైల్వే కప్పదాటు చర్యలు దేశవ్యాప్తంగా 35 వేల పోస్టులకు కోటిపైగా దరఖాస్తులు అర్థంకాని ఆర్ఆర్సీ నోటిఫికేషన్.. ఇటీవలి ఫలితాలపై గందరగోళం నోటిఫికేషన్ ఇచ్చి నాలుగేండ్లు.. �
ఆరేండ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు సీఎస్ఎస్ విజ్ఞప్తులు పట్టని డీవోపీటీ కేసులు పెండింగ్ అంటూ దాటవేత అందని పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు 70 శాతం మందితోనే పనులన్నీ తీవ్రమైన పని ఒత్తిడిలో ఉద్యోగులు
దేశంలో బీఏ.2 విస్తృత వ్యాప్తి మీడియాకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నదని కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరిగ
ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ ఎన్నికలు కాగానే మళ్లీ అమాంతం పెంపు ప్రస్తుతం ముడి చమురుకు రికార్డు ధర అయినా 85 రోజులుగా స్థిరంగా పెట్రో ధరలు 5 రాష్ర్టాల ఎన్నికలు.. కేంద్రం మైండ్గేమ్ మార్చి 7 త�