వన్యప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు తూట్లు పొడిచేయత్నం సవరణల పేరిట కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చాన్స్ జంతువులు, అటవీ సంపదకు తీవ్ర ముప్పు ప్రశ్నార్థకంగా మారనున్న గిరిజన సంస్కృతి కేంద్రం తీరుపై మండిపడు�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ ధ్వజమెత్తారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం అదే మొండి వైఖరిని అవలంబిస్తున్నది. యాసంగిలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసిం�
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వామపక్ష కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యం�
భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా
బైకులపై నాలుగేండ్లలోపు పిల్లలను తీసుకువెళ్లేప్పుడు వారికి హెల్మెట్, కిందపడిపోకుండా పట్టి ఉంచేలా బెల్టులాంటి వ్యవస్థ(సేఫ్టీ హార్నెస్) తప్పనిసరి అని కేంద్రం తెలిపింది
కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఏ కోణంలో చూసినా.. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకొని, వాటి హక్కులను కాలరాసి, విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే దిశగా సంకేతాలు విస్పష్టంగానే కనిపిస
హైదరాబాద్ : జాతీయస్థాయి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా వివిధ కులవృత్తులు గళమెత్తుతున్నాయి. విద్యుత్తు సంస్కరణలు కులవృత్తులకు గుదిబండగా మారుతాయని ఆయా సంఘాల నేతలు ఆందోళన వ్యక�
కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చ
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన బృహత్తర పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కోట్లమంది పేదలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు.