కేంద్రంతో నేరుగా తలపడుతున్నారు న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్.. ఏ రాష్ట్ర సీఎం చేయలేనంత రీతిలో యుద్ధం చేస్తున్నారని, అంత ధైర్యం దేశంలో ఏ సీఎంకూ లేదని ‘4 పీఎం’ న్యూస్ పేర్కొన్నద�
లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ చట్టాన్ని అడ్డుకొనేందుకు ఇదే కీలక సమయమని నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) తెలిపింది.
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయి. చట్టసభల్లో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా హక్కులను కాలరాస్తున్నది బీజేపీ. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు తావివ్వకప�
కత్తితొక్కిపెట్టి.. తప్పుపట్టి! జాతీయహోదా ఇవ్వలేమన్న కేంద్ర మంత్రి తుడు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోవడమే కారణమట 2018లోనే సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసిన రాష్ట్రం ఇప్పటికీ ఆమోదం తెలపకుండా కేంద్రం సా�
పాలు, పెరుగు, శ్మశానవాటికలనూ వదలని కేంద్ర ప్రభుత్వం మండలి చైర్మన్ గుత్తా ఫైర్ నల్లగొండ, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రోజుకో విధమైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దేశ�
రాష్ట్ర కూలీల పొట్టగొట్టే కుతంత్రాలు ఉపాధి నిధులు నిలిపేస్తామని బెదిరింపులు రాష్ర్టానికి వరుసకట్టిన తనిఖీ బృందాలు సిల్లీ కారణాలతో నిధులు నిలిపేసే ఎత్తులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ క�
ప్రధాని మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల ఆదాయం రెట్టింపైందే తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 15: మీడియాను నియంత్రించే వివాదాస్పద ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్ 2019’ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేబోతున్నది. ప్రింట్, డిజిటల్ మీడియా సంస్థలకు రిజిస్ట్�
‘రైట్ టు రిపేర్’ తేవాలని కేంద్రం ప్రణాళిక విడిభాగాలపై వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛ కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ న్యూఢిల్లీ, జూలై 14: మీ మొబైల్ పాడైతే.. దాన్ని బాగు చేయించుకునేందుకు పెట్టే ఖర్చ�
విపత్తు సాయం చేయడంలోనూ వివక్షే వరద నష్టాలపై స్పందించని కేంద్ర సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలకే దండిగా నిధులు అడగకపోయినా గుజరాత్కు 500కోట్లు తెలంగాణకు ఇచ్చేందుకేమో చేతులు రాలే సొంతడబ్బుతో రాష్ట్ర సర్క�