వ్యాక్సినేషన్లో వయసు విభజన సమంజసమా?గ్రామీణులకు ‘కొవిన్’పై అవగాహన ఉంటుందా?టీకా పాలసీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ, మే 31: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తు�
జూన్ 26 దాకా పెంచిన కేంద్రం న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలసరి అమ్మకాల రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మే నెల జీఎస్టీఆర్-1 ఫారం ఫైలింగ్కు జూన్ 26దాకా అవక�
ప్రపంచానికంతా తెలంగాణ నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85% కేంద్రానికే రాష్ర్టాలకు, ప్రైవేటుకు కలిపి 15 శాతమే: కేటీఆర్ కరోనాకు వ్యాక్సిన్లతోనే పరిష్కారం డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు
రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? మీ ప్రవర్తన నెగెటివ్గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కన�
అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణే | దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణయేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా దుర్వినియోగం కావొద్దనే కొత్త రూల్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్పై 15 రోజుల్లో నిర్ణయం చెప్పాలి ఓటీటీలు, డిజిటల్ న్యూస్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ, మే 27: కొత్త ఐటీ నిబంధనల గురించి వాట్సాప�
అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంభాషించలేమని తేల్చిచెప్పిన సందర్భం భారత ప్రభుత్వ బాధ్యతారహిత టీకా విధానాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది. కేంద్రమే నేరుగా ర�
టన్నుకు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గింపు అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, మే 20: అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంతో వాటి ఎగుమతులపై రాయితీని కేంద్రప్రభుత్వం తగ్గించింది.
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే కేంద్ర సర్కారు వెంట
కేజ్రీవాల్, కేంద్రం మధ్య మాటలయుద్ధం డిల్లీ సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్న కేంద్రం కొత్త స్ట్రెయిన్ వార్తలు అవాస్తమన్న సింగపూర్ అది భారత్ వేరియంటేనని వెల్లడి సింగపూర్లో కొత్త రకం కరోనా అంటూ కే�
ప్రస్తుత మార్కెట్ ధరల్లో తేడా లేదు ఇకముందూ రూ.1200కే బస్తా న్యూఢిల్లీ, మే 19: డీఏపీ ఎరువుల మీద రాయితీని కేంద్రప్రభుత్వం 140% పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.500 రాయితీని రూ.1200 చేసింది. అంటే కొత్తగా రూ.700 రాయితీని పెంచింద�
వాట్సాప్కు కేంద్రం నోటీసులున్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద గోప్యతా విధానాన్ని (ప్రైవసీ పాలసీని) వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయ�
మంత్రి జగదీష్ రెడ్డి | కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.