ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సవరణలు రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు రాష్ర్టాలపై కక్ష్యతో అధికారులను లక్ష్యంగా చేసుకోవచ్చు 109 మంది మాజీ సివిల్ సర్వీసెస్ అధికారుల
అన్యాయం చేస్తే పార్లమెంటు ముట్టడి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్, జనవరి 27 : కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. �
తెలంగాణలోని ఏ ఒక్క స్టేషన్లో ఆగని రైలు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ బండికి పట్టని సమస్య పెద్దపల్లి, జనవరి 27: ప్రయాణికులను తక్కువ చార్జీలతో చెన్నై నుంచి ఢి�
అన్ని రాష్ర్టాలను ఒకే తీరుగా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించొద్దు గణతంత్ర వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, జనవరి 26: కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ
మూడేండ్లుగా వీజీఎఫ్ ఇవ్వని కేంద్ర సర్కారు బెంగళూరు, చెన్నై మెట్రోకు నిధుల వరద.. కోచ్చి, నాగపూర్ రెండో దశకూ కేటాయింపు హైదరాబాద్ మెట్రోకు 254 కోట్ల పెండింగ్.. అరడజను లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, సీఎస్ నిధ�
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
జఝారియాకు పద్మభూషణ్, నీరజ్కు పద్మశ్రీ న్యూఢిల్లీ: క్రీడా పద్మాలు విరబూసాయి. అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన క్రీడా తారలు తళుక్కుమన్నాయి. ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ కేంద్ర ప్
రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రెండేండ్ల నిధులు నీతి ఆయోగ్ సిఫారసు మేరకు 24,205 కోట్లివ్వాలి ఇంకా పెండింగ్లోనే ఆర్థిక సంఘం సిఫారసులు కేంద్ర మంత్రి నిర్మల�
అఖిల భారత సర్వీస్ నిబంధనలను సవరించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం అన్నివిధాలా సమర్థనీయమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ లేఖలో పేర్కొన్నట్టు సమాఖ్య స్ఫూర్తికి ఈ సవరి�
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్(కేడర్) రూల్స్ సవరణపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణలు రాష్ట్రా�
తెలంగాణ ఆకాంక్ష.. ఎందుకింత కక్ష! మనం అడిగితే కొత్తవి ఇవట్లేదంటారు లాతూరుకేమో ఉదారంగా ఇచ్చేస్తారు నాలుగు దశాబ్దాల స్వప్నం నిజమయ్యేదెప్పుడు కొత్త రైల్వే లైన్లకూ మొండి చెయ్యే మాకొద్దా కోచ్ ఫ్యాక్టరీ.. మాక
మంథని టౌన్, జనవరి 23: పెద్దపల్లి జిల్లాకు చెందిన హెడ్కానిస్టేబుల్ గందం శంకర్ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ఠ పతకానికి ఎంపికయ్యారు. మంథని మండలం బోయినిపేటకు చెందిన ఈయన 1998లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్య�
‘ఏ క్యాటగిరీ’ గుర్తింపునిచ్చిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ ఘనత సాధించిన అతిపెద్ద కార్పొరేషన్గా రికార్డు మరింత పెరిగిన తెలంగాణ పరపతి.. నిధుల సమీకరణ తేలిక పారదర్శకంగా నిధుల వినియోగం.. నెరవేర�