న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం.. వివాద్ సే విశ్వాస్ కింద చెల్లింపుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున
టీకా సరఫరాలో కేంద్రం తీరు సరిగాలేదు మంత్రి హరీశ్రావు మండిపాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 23: దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్పైనే ప్రేమ కురిపిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శ
లాక్డౌన్ ఆలోచన లేదు | రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనేది తెలంగాణ ప్రభుత్వానికి లేదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసులు విపరీతంగా పెరిగితే పరిస్థితులకు అనుగుణంగా ని
కొవిషీల్డ్ ధరలు వెల్లడించిన సీరమ్.. రాష్ర్టాలకు ధరల పెంపుపై విపక్షాల ఆగ్రహం కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే డోసు ఇస్తున్నారంటూ వెల్లడి ఒప్పందం ముగియగానే రేటు పెంచుతామన్న సీరమ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్ర�
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఐబీ నిర్వహించే పరీక్షలు కూడా రద్దు అదే బాటలో పలు రాష్ర్టాల బోర్డులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని �
రాష్ర్టాలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ: దేశంలో సరిపడా మెడికల్ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని చెబుతూనే ఎంత కావాలో అంతే వాడాలని, వృథా చేయొద్దని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా రోగులకు చికిత్సలో మెడికల్ �
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను