దేశంలోని రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా విద్యుత్తు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నది. నవంబర్-డిసెంబర్ మధ్య జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చేందు
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వం
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దొరికారు ఈ సీఎం మాకెందుకు లేరన్న బాధ ఉన్నది కేసీఆర్ను బలపరుస్తాం.. పోరులో తోడుంటాం తెలంగాణ మాడల్ దేశ వ్యాప్తం కావాలి రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని మోదీ ఆయనొచ్చాక రైత�
అర్హతలున్న తెలంగాణకివ్వరా? ఏ వసతుల్లేని రాష్ర్టాలకు కేటాయించడం ఆశ్చర్యకరం కావాలనే హైదరాబాద్ విస్మరణ దేశ ప్రయోజనాలకు మోదీ సర్కార్ పాతర: మంత్రి కేటీఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఘాటు లే
చమురు రంగంలో రాష్ర్టాల ఆదాయానికి కేంద్రం గండికొడుతున్న వైనం.. సమాఖ్య వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కారు ఎంతమాత్రమూ ఖాతరు చేయటం లేదనటానికి తాజా నిదర్శనం. రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా కేంద్రం �
వంట నూనెల ఉత్పత్తిదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. నూనెను ప్యాకింగ్ చేసే సమయంలో పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని పేర్కొంది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద నూనె ద్రవ్యరాశి అంటూ ఇకపై ప్యాక్పై ముద్రించ�
దేశీయంగా ఇంధన ఉత్పత్తి తగ్గింది. జూలై నెలకుగాను 3.8 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఓఎన్జీసీతోపాటు ప్రైవేట్ సంస్థలు 2.45 మిలియన్
గవర్నర్ వ్యవస్థ ద్వారా తమపై పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో గవర్నర్ అధికారాలకు కత్తెరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నాయి.
విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే �
మహారాష్ట్రలానే ఇతర విపక్షపాలిత రాష్ర్టాల్లో అధికారానికి బీజేపీ పావులు పశ్చిమబెంగాల్, కేరళ, జార్ఖండ్పై కన్ను ఇప్పటికే రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి పార్టీల నేతలే లక్ష్యంగా దాడులు న్య�
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని మహా పాపంగా ప్రచారం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్న దర్యాప్తు సంస్థలకు మాత్రం వందలకోట్ల నిధుల వరద పారిస్తున్నది.
సంక్షేమం సమాధి అయిపోవాలి. సామాజిక భద్రత గాలికొదిలేయాలి. బాలలు.. వృద్ధులు.. నిరుపేదలు.. ఎవరి బాగూ పట్టదు. అధికారం మాత్రమే పరమావధి. అందుకోసం ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి.. జైలుకూడు తినిపించి లొంగదీసుకో