Minister Indrakaran reddy | వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంపై నల్లజెండాను ఎగురవేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
హైదరాబాద్ : వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక�
Minister Niranjan Reddy | కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొన్నాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. యాసంగిలో వరి సాగుచేయొద్
మోటర్ వాహన చట్టం నూతన విధివిధానాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. నూతన నిబంధనల ప్రకారం థర్డ్పార్టీ ఇన్సూరెన్స్, క్లెయిమ్స్కు సంబంధించిన మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ సైతం అమల్లోక�
తెలంగాణలో పండిన ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండలపరిషత్, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ తీర్మానం కాపీల�
మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్య�
మహబూబ్ నగర్ : రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిర
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పెట్రో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 ప
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ దుష్ప్రచారం మరింత పెరిగింది. మొన్నటికి మొన్న ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రతిపాదన రాలేదని బొంకిన కేంద్రం, పార్లమెంట్ వేదికగా మరోసారి నాలుక మడతేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
Gutta sukender reddy | దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై కక్షపూరిత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.