రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఈ ఏడాది కూడా పత్తి విత్తనాల ధర పెంచింది. ఒక్కో విత్తన ప్యాకెట్పై రూ.43 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో గతేడాది రూ.767గా ఉన్న ప్యాకెట్ ధర రూ.810కి
కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్రప్రభుత్వం దక్షిణ భారత రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నదని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. మాట్లాడితే ‘ఒకే దేశం’ అని ప్రచారం చేసుకొనే కేంద్రంలోని బీజేపీ సర్కా
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనానికి జారీచేసిన నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ సమితి డిమాండ్
పూర్తయిన ప్రాజెక్టులు ఆపుతారట..: ఒకవేళ ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ఈ దురాక్రమణ గెజిట్ను అమలుచేయగలిగితే అందువల్ల తీవ్ర జల సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి 9 ప్రాజెక్టులను చేపట�
ఎందుకో.. ఏమో కానీ.. ఢిల్లీలో మోదీ సర్కారుకు తెలంగాణ అంటే మొదట్నుంచీ చులకనభావమే. తెలంగాణ అన్న రాష్ట్రం ఒకటి ఉన్నదన్న లెక్క కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించదు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కూడా తెలం
ఇక్కడి ఖనిజ నాణ్యత 60 ప్లస్ ఎఫ్ఈగా నిర్ధారణ స్పష్టంచేసిన జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైనింగ్శాఖ క్వాలిటీ, క్వాంటిటీకి తిరుగులేదంటున్న అధికారులు కావాలనే స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు మోకాలడ్డుతున్న క
ఖాళీ సీట్ల భర్తీకి కేంద్రం నిర్ణయం ఖాళీ సీట్ల భర్తీకి కేంద్రం నిర్ణయం హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ పీజీ అన్ని క్యాటగిరీల్లో కటాఫ్ను 15 పర్సెంటైల్ తగ్గిస్తూ కే�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివక్ష ప్రదర్శించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా రాష్ర్టాలకు అందించే ఆర్థిక సహాయం విషయంలో తీవ్ర అన్య�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో
ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని మరో రాష్ట్ర సర్వీసులోకి తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీ�
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్లోని మక్దూం భవన్లో జరిగిన సీపీఐ ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశ