మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధికార పత్రిక ‘సామ్నా’ కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా లొంగకపోవటంతో రా
చక్కెర ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. కోటా ప్రాతిపదికన వచ్చే ఏడాది మే 31 వరకు 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇస్తున్నట్టు ఆహార మంత్రి త్వ శాఖ శనివా రం నోటిఫికేషన్ విడుదల చేసిం�
Tejashwi Yadav | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్పై కేంద్ర ప్రభుత్వం
Supreme Court | అత్యాచార బాధితురాలిపై నిజంగా అత్యాచారం జరిగిందా లేదా.. అనేది నిర్ధారించడానికి టూ ఫింగర్ టెస్ట్ (యోని లాక్సిటీని తెలుసుకోవడానికి చేసే పరీక్ష) చేయడం దారుణం, దుర్మార్గమని
కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టికాహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనల్లో గుడ్డు గురించిన కొన్ని వాస్తవాలు వెల్ల
భాషా ఆధిపత్యం ఇతర భాషా జాతుల ప్రజల ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చోమ్స్కీ చెప్పినట్లు ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యానికి, జాతి పురోగతికి, విముక్తికీ భా�
హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.