Gutha Sukender reddy | కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణపై కుట్రలు చేస్తున్నదని, రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు �
‘చావగొట్టి చెవులు మూసిండ’నే సామెత ఉన్నది. పెట్రో ధరలను తరచుగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగ్గొట్టిన మోదీ ప్రభుత్వం కంటి తుడుపుగా కొంత తగ్గించి అదే ఘనతగా చెప్పుకోవడం ఇదే రీతిలో ఉన్నది. మోదీ ప్రభుత్వానిక�
ముందు ఇంధన ధరలు పెంచిందెవరు? తగ్గింపు పేర మోసం చేస్తున్నదెవరు? కేంద్రం సెస్ తీసేస్తే 2014 నాటి ధరలు ట్విట్టర్లో కేంద్రాన్ని ఎండగట్టిన కేటీఆర్ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్తోపాటు వం�
పెంచింది బారాణా.. దించింది చారాణా 2014నాటి సెస్సు అమలు చేసే దమ్ముందా? రాష్ట్రం ఎనిమిదేండ్లలో పన్నులు పెంచలేదు గ్యాస్ సిలిండర్లపై తగ్గింపు పూర్తిగా హంబక్ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు హైదరాబ
ఇల్లు కిరాయికి ఇచ్చేముందు కూడా అద్దెకు ఉండేవారి గురించి ఒకటికి రెండుసార్లు ఆరా తీస్తాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ‘పవన్హన్స్' హెలికాఫ్టర్ల సంస్థను విక్రయ
ఈనాడుకు కనిపించని ఎన్టీపీసీ జాప్యం గడువు పూర్తయ్యి రెండేండ్లు.. 90% పనులే ఇంకా ఏడాది సమయం కోరుతున్న ఎన్టీపీసీ రాష్ట్రంపై కేంద్ర సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం దాన్ని వదిలి వైటీపీఎస్పై ఈనాడు అక్కసు పన�
ఏదైనా ఒక రాష్ట్రం చేసే అప్పును ఔట్స్టాండింగ్ లయబిలిటీ అనీ, ఆ రాష్ట్రం ఇచ్చే సార్వభౌమ హామీని ఔట్స్టాండింగ్ గ్యారంటీ అనీ అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 292 �
హైదరాబాద్: క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ప్లేయర్లు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో పాటు పద్మభూ�
న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షిం
కరీంనగర్ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోళ్లకు అడ్డుపుల్లలు వేస్తుందని మంత్రి గంగుల
ఆర్నెల్ల క్రితం కేవలం లక్ష రూపాయల క్యాపిటల్తో పుట్టిన ఓ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్న భావనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కృష్ణానది వివ�
బీమా దిగ్గజం ఎల్ఐసీ విలువను తక్కువ చేసి, వాటాల్ని కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న వైనంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఏ బీమా కంపెనీకి లేనంత అగ్గువ మార్కెట్ ధరను ఎల్ఐసీ ఐపీవోక