రాష్ట్ర కూలీల పొట్టగొట్టే కుతంత్రాలు ఉపాధి నిధులు నిలిపేస్తామని బెదిరింపులు రాష్ర్టానికి వరుసకట్టిన తనిఖీ బృందాలు సిల్లీ కారణాలతో నిధులు నిలిపేసే ఎత్తులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ క�
ప్రధాని మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల ఆదాయం రెట్టింపైందే తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 15: మీడియాను నియంత్రించే వివాదాస్పద ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్ 2019’ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేబోతున్నది. ప్రింట్, డిజిటల్ మీడియా సంస్థలకు రిజిస్ట్�
‘రైట్ టు రిపేర్’ తేవాలని కేంద్రం ప్రణాళిక విడిభాగాలపై వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛ కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ న్యూఢిల్లీ, జూలై 14: మీ మొబైల్ పాడైతే.. దాన్ని బాగు చేయించుకునేందుకు పెట్టే ఖర్చ�
విపత్తు సాయం చేయడంలోనూ వివక్షే వరద నష్టాలపై స్పందించని కేంద్ర సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలకే దండిగా నిధులు అడగకపోయినా గుజరాత్కు 500కోట్లు తెలంగాణకు ఇచ్చేందుకేమో చేతులు రాలే సొంతడబ్బుతో రాష్ట్ర సర్క�
ప్రైవేట్ టీకా కేంద్రాలు.. స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బూస్టర్ కాల వ్యవధి 6 నెలలకు తగ్గించిన నేపథ్యంలో ప్రైవేట్ టీక
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్లలో సత్ప్రవర్తన కలిగి 50 ఏండ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్ల శిక్షను రద్దుచేయాలని భావిస్తున్నది.
నిజాం ప్రిన్స్ ముఖరంజా నుంచి మిస్సింగ్ న్యూఢిల్లీ, జూలై 1: మొఘలుల కాలం నాటి అరుదైన రెండు బంగారు నాణేల జాడ పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేట ప్రారంభించింది. వాటిలో ఒక నాణెం బరువు 12 కేజీలు ఉంటుంది. మానవ చ�
మూడు నెలల్లోనే 3.7% పెరిగిన రుణం న్యూఢిల్లీ, జూన్ 30: రాష్ర్టాలు రుణాలు తీసుకోవడంపై సవాలక్ష నిబంధనలు విధించే మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్�
అధిక సంఖ్యలో మహిళల్ని, దివ్యాంగుల్ని నియమించుకున్న స్టార్టప్లకు పన్ను రాయితీలు లేదా గ్రాంట్ల రూపంలో ఆర్థిక ప్రోత్సాహాకాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సుచేసింది. ‘ఇండియా బూమింగ్
రెండు కౌన్సిళ్లను అత్యుత్తమమైనవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి కౌన్సిళ్లకు ఇటీవల ఢిల్లీలో పురస్కారాల ప్రదానం కొత్తగా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి కౌన్సిళ్ల ఏర్పాట