గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలపై బీజేపీ దాదాగిరీ చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకాంద ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభు�
రాష్ట్రంలోని గిరిజనులకు (ఎస్టీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉంటే, కేంద్రం అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
సదాలోచనల కేంద్రం ఆ మస్తిష్కం. సదాచరణల పటిమ ఆ వ్యక్తిత్వం. చూడబోతే సింపుల్ ఆహార్యం. వాక్కులో శుద్ధి. చేతల్లో శక్తి. బండ మీద బంగారం పండించే మేధో సంపత్తి. సంపదను పెంచుతారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టంలో చేయాలనుకుంటున్న మార్పులు దేశాభివృద్ధికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఉన్న సవరణలు రైతులు, పేదలకు విద్యుత్తు రాయితీలను దూరం చేసేలా ఉ
దేశంలోని రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా విద్యుత్తు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నది. నవంబర్-డిసెంబర్ మధ్య జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చేందు
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వం
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ దొరికారు ఈ సీఎం మాకెందుకు లేరన్న బాధ ఉన్నది కేసీఆర్ను బలపరుస్తాం.. పోరులో తోడుంటాం తెలంగాణ మాడల్ దేశ వ్యాప్తం కావాలి రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని మోదీ ఆయనొచ్చాక రైత�
అర్హతలున్న తెలంగాణకివ్వరా? ఏ వసతుల్లేని రాష్ర్టాలకు కేటాయించడం ఆశ్చర్యకరం కావాలనే హైదరాబాద్ విస్మరణ దేశ ప్రయోజనాలకు మోదీ సర్కార్ పాతర: మంత్రి కేటీఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఘాటు లే
చమురు రంగంలో రాష్ర్టాల ఆదాయానికి కేంద్రం గండికొడుతున్న వైనం.. సమాఖ్య వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కారు ఎంతమాత్రమూ ఖాతరు చేయటం లేదనటానికి తాజా నిదర్శనం. రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా కేంద్రం �
వంట నూనెల ఉత్పత్తిదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. నూనెను ప్యాకింగ్ చేసే సమయంలో పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని పేర్కొంది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద నూనె ద్రవ్యరాశి అంటూ ఇకపై ప్యాక్పై ముద్రించ�