కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టికాహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనల్లో గుడ్డు గురించిన కొన్ని వాస్తవాలు వెల్ల
భాషా ఆధిపత్యం ఇతర భాషా జాతుల ప్రజల ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చోమ్స్కీ చెప్పినట్లు ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యానికి, జాతి పురోగతికి, విముక్తికీ భా�
హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.
తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు.
హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని కిషన్రెడ్డి ప్రకటించారు. కానీ యథారీతిగా ఆయన గుజరాతీ బాసులు దాన్ని తమ రాష్ర్టానికి తరలించుకుపోయారు.
గత కొన్ని నెలలుగా దూసుకుపోయిన కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం ఆవరించింది. ఆగస్టు నెలకుగాను కీలక రంగాల్లో కేవలం 3.3 శాతం వృద్ధి నమోదైంది. ఇది తొమ్మిదినెలల కనిష్ఠ స్థాయి.
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �
ఏపీకి విద్యుత్తు బకాయిలను చెల్లించాలని తెలంగాణపై ఏవిధమైన ఒత్తిడీ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు చేపట్టరాదని తేల్చి చెప్పింది.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మంగళవారం జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లతోపాటు పలువురు అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 కల్లా బుల్లెట్ ట్రెయిన్ తెస్తామని బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.