దేశీయంగా ఇంధన ఉత్పత్తి తగ్గింది. జూలై నెలకుగాను 3.8 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఓఎన్జీసీతోపాటు ప్రైవేట్ సంస్థలు 2.45 మిలియన్
గవర్నర్ వ్యవస్థ ద్వారా తమపై పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో గవర్నర్ అధికారాలకు కత్తెరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నాయి.
విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే �
మహారాష్ట్రలానే ఇతర విపక్షపాలిత రాష్ర్టాల్లో అధికారానికి బీజేపీ పావులు పశ్చిమబెంగాల్, కేరళ, జార్ఖండ్పై కన్ను ఇప్పటికే రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి పార్టీల నేతలే లక్ష్యంగా దాడులు న్య�
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని మహా పాపంగా ప్రచారం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్న దర్యాప్తు సంస్థలకు మాత్రం వందలకోట్ల నిధుల వరద పారిస్తున్నది.
సంక్షేమం సమాధి అయిపోవాలి. సామాజిక భద్రత గాలికొదిలేయాలి. బాలలు.. వృద్ధులు.. నిరుపేదలు.. ఎవరి బాగూ పట్టదు. అధికారం మాత్రమే పరమావధి. అందుకోసం ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి.. జైలుకూడు తినిపించి లొంగదీసుకో
కేంద్రంతో నేరుగా తలపడుతున్నారు న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్.. ఏ రాష్ట్ర సీఎం చేయలేనంత రీతిలో యుద్ధం చేస్తున్నారని, అంత ధైర్యం దేశంలో ఏ సీఎంకూ లేదని ‘4 పీఎం’ న్యూస్ పేర్కొన్నద�
లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ చట్టాన్ని అడ్డుకొనేందుకు ఇదే కీలక సమయమని నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) తెలిపింది.
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు నిత్యకృత్యమయ్యాయి. చట్టసభల్లో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా హక్కులను కాలరాస్తున్నది బీజేపీ. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు తావివ్వకప�
కత్తితొక్కిపెట్టి.. తప్పుపట్టి! జాతీయహోదా ఇవ్వలేమన్న కేంద్ర మంత్రి తుడు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోవడమే కారణమట 2018లోనే సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసిన రాష్ట్రం ఇప్పటికీ ఆమోదం తెలపకుండా కేంద్రం సా�
పాలు, పెరుగు, శ్మశానవాటికలనూ వదలని కేంద్ర ప్రభుత్వం మండలి చైర్మన్ గుత్తా ఫైర్ నల్లగొండ, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రోజుకో విధమైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దేశ�