పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై కేంద్రం చేతులెత్తేసింది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్కే నిధులను చెల్లిస్తామని లోక్సభ వేదికగా స్పష్టంచేయటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన దిగుమతి విధానం కర్ణాటక రాష్ట్ర వక్క రైతుల పాలిట శాపంగా మారింది. కేవలం రెండు నెలల వ్యవధిలో క్వింటాలు వక్క ధర దాదాపు రూ.15 వేల వరకూ పడిపోయింది.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా వేలాది మంది బీడీ కార్మికులతో �
సింగరేణి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ (ఎస్టీపీపీ) సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మూడో యూనిట్ (800 మెగావాట్లు)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతోపాటు కేంద్ర, రాష
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ రక్షణ పేరిట ఢిల
2018లో జలవిలయంలో చిక్కుకొన్న కేరళను యుద్ధప్రాతిపదికన ఆదుకొన్నాం’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. చేసిన వరద సాయాన్ని ఇప్పుడు నయా పైసలతో సహా వసూలు చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ రైతు, గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
నష్టాలబాటలో ఉన్న కంపెనీల్ని, ఖాయిలా కంపెనీలను మాత్రమే విక్రయిస్తామంటూ చెపుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ లాభాల్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థల్నీ వదలడం లేదు.
భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యన�