మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్వేర్తో కూలీలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.
ఉపాధి హామీ పథకానికి కేంద్రం మరో కొర్రీ పెట్టింది. కూలీల పొట్ట కొట్టేలా నిబంధనలను రూపొందించింది. కూలీల హాజరు నమోదు చేయడానికి తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్(ఎన్ఎంఎంఎస్) యాప్ ఇప్�
LPG Cylinder | నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది.
రైతుబంధు, రైతుబీమాతోపాటు ఇక్కడి పథకాలన్నీ దేశవ్యాప్తం చేసి.. దేశం పురోభివృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 26న తాను చేపట్టబోయే సింగరేణి పోరు దీక్షకు ప్రజలు, కార్మికులు, రాజకీయ, యూనియన్లకు అతీతంగా తరలిరావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చ�
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరిని మరింతగా కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు.
కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కానట్టు రుజువుచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నంటిఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ ప�
BRS | మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై