Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
మొదటి నుంచి తెలంగాణ అంటే చులకన భావంతో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అలాగే వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు భాషతో సంబంధం లేకపోయినా ఆయన మాట్లాడిన హిందీ బాగా లేద
అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలో ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్కు చెందిన అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తిరుగుబా�
పాకిస్థాన్కు సంబంధించిన విషయాలనైతే గోరంతలు కొండంతలుగా చెప్పుకొని, ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చైనా ప్రస్తావన వస్తే చాలు నోరు మూత పడుతుంది.
దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో వెల్లడించాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై కేంద్రం చేతులెత్తేసింది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్కే నిధులను చెల్లిస్తామని లోక్సభ వేదికగా స్పష్టంచేయటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన దిగుమతి విధానం కర్ణాటక రాష్ట్ర వక్క రైతుల పాలిట శాపంగా మారింది. కేవలం రెండు నెలల వ్యవధిలో క్వింటాలు వక్క ధర దాదాపు రూ.15 వేల వరకూ పడిపోయింది.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా వేలాది మంది బీడీ కార్మికులతో �