Congress protests | కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జమ్ముకశ్మీర్తోపాటు చండీగఢ్లో భారీ ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై జాయ
దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని పేర్కొన్నది.
కేంద్రప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు, మైనార్టీలకు వ్యతిరేకంగా వివాదాస్పద చట్టాలను వారు ఎలాంటి జాప్యం లేకుండా తీసుకొస్తారు కానీ, ఆన్లైన్ గ్
విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచే, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టే వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది.
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
పేదలను దోచి పెద్దలకు పెడుతున్న కేంద్ర సర్కార్ ఆది నుంచి సంపన్నులకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నది. ఇదివరకే పలుమార్లు చమురు ధరలు పెంచగా, మంగళవారం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి ప్రజ�
FDI | విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) ఎఫ్డీఐలు 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డ�
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
‘మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’..
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున�
రాష్ర్టానికి చెందిన 10 మంది అధికారులను కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్లుగా గుర్తించింది. కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యాయనీదేవి, ఈవీ నర్సింహారెడ్డి, ఈ నవీన్ నికోలస్, ఏ నిర్మలాకాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చంద�