అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు.
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక... కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ... జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం.
నిజాంపాలన నాటికే ప్రతిపాదనలో ఉన్న బోధన్-బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రైల్వేలైన్ను నాటి పాలకులు పట్టించుకోలేదు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ర్టాలను అస్థిరపరుస్తున్నది. న్యాయబద్ధంగా రాష్ర్టాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తూ సెస్సులు, సర్చార్జీల రూపంలో దొడ్డిదారిన క�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు చేపట్టాలని అఖిల భారత కిసాన్సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు
కేంద్రం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. అదానీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ మంగళవారం కూడా పా�
రుణపీడిత టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.44 శాతం వాటా వచ్చింది. ప్రభుత్వానికి రూ.10 ముఖ విలువ కలిగిన రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల కేటాయింపులకు తమ బోర్డు ఆమోదించినట్టు మంగళవారం వొడ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, విభజన చట్టం హామీలను అమలు చేయడం లేదని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.