BBC Documentary on PM Modi: మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దీంతో ఆ డాక్యుమెంటరీని షేర్ చేయరాదు అని ఇవాళ కేంద్రం.. సోషల్ నెట్వర్క్ సైట్లకు ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్లో ఇక ఆ డాక�
భూమ్మీద మానవుడి తోపాటు సహజీవనం చేస్తున్న జంతువుల పట్ల కరుణ చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జంతువుల రక్షణతోపాటు వాటి పరిరక్షణకు ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చి
Gutta Sukender reddy | దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు.
దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం చిలుకూరులో మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య వర్ధంత�
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ విపక్షాలను ఏకం చేస్తుండటంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు మూడు రాష్ర్టాల సీఎంలు, మాజీ సీఎంల�
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు ఇకపై ఆన్లైన్ అటెండెన్స్ పడనున్నది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మాన్యువల్ హాజరుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుందని, ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని రాష్ట�
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నామని, కేంద్రం వాటా సున్నా అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్వేర్తో కూలీలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.