కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్స్(టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్), ఖేలో ఇండి యా పథకాలతో క్రీడాకారులు ఆర్ధిక సమస్యలను అధిగమిస్తున్నారని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వెల్లడించింది.
ఏటా రెండు కో ట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వ చ్చిన కేంద్రం.. ఆ తర్వాత జాబ్ల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మండలంలోని మాచారం గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస�
పంట పెట్టుబడి వ్యయాన్ని నిర్ధారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను మాయ చేస్తున్నది. డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను మాత్రం తక్కువ చూపుతున్నది. క్వ�
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ �
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రధాని పేదల కడు�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ సంస్థలు నమోదు చేస్తున్న 95 శాతాన
Gay Marriages: హిందూ మతం, ఇస్లాం మతంలోనూ.. ఆడ, మగ మధ్య జరిగే పెళ్లికే గుర్తింపు ఉందని కేంద్రం చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలను కేంద్రం వ్యతిరేకించింది. సుప్రీంలో దాఖలైన పిటీషన్లకు కౌంటర్గా అఫిడవ�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నర్సంపేట పట్టణం సర్వాపురం 4వ, 5వ వార్డు, ద్వారకపేట 6వ, 7వ వార్డులో ఉత్తర యుద్ధం కా�
పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూప�
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. త�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ భవన్ నుంచి విజయ్ చౌక్ వరకూ తిరంగా మార్చ్ను నిర్వహించారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జ
ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశాని