BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్
బీజేపీకి బీఆర్ఎస్సే ప్ర త్యామ్నాయమని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈదఫా కూడా వికారాబాద్ జిల్లాకు అన్యాయమే జరిగింది. జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.
2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వ
కేంద్రంలోని మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు.
కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు తెలిపాయి.
స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భార్ (భారత్) ఓఎస్ పేరుతో ఐఐటీ మద్రాస్లో దీనికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి.