బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
పేదలను దోచి పెద్దలకు పెడుతున్న కేంద్ర సర్కార్ ఆది నుంచి సంపన్నులకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నది. ఇదివరకే పలుమార్లు చమురు ధరలు పెంచగా, మంగళవారం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి ప్రజ�
FDI | విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) ఎఫ్డీఐలు 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డ�
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
‘మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’..
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున�
రాష్ర్టానికి చెందిన 10 మంది అధికారులను కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్లుగా గుర్తించింది. కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యాయనీదేవి, ఈవీ నర్సింహారెడ్డి, ఈ నవీన్ నికోలస్, ఏ నిర్మలాకాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చంద�
గ్రామీణ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి, చేతినిండా పని, ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తున్నది.
కరువు కాటకాలు.. ఆకలిచావులు.. పొట్టచేతపట్టుకొని మహానగరాలకు వలసబాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. రెండు జీవనదులు పారుతున్నా పొలాలు బీళ్లుగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయాన
న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలుపడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం ఆందోళన కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు.
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక... కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ... జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం.