బీసీల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజును సోమవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుడి బతుకు భారమైంది. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసరాల ధరలు ఎనిమిదేండ్లలో 20నుంచి 50శాతం వరకు పెరిగాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం చాప కింద నీరులా పని చేసుకుంటూ వెళ్తున్నది. ఏయే బ్యాంకులకు ఉరి బిగించాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నది. త్వరలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేయవచ్చ
కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నది. స్వయంప్రతిపత్తి గల సంస్థలపై కూడా అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)ను తన గ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనల్లో 24 మంది దుర్మరణం చెందగా, 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఖార్గోన్ జిల్లా నుంచి ఇండోర్కు 70 మందితో ఓ ప్రైవేటు బస్సు మంగళవారం బయలుదేరింది. డొంగర్గావ్ సమీపం
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటుకున్నారు.
Messaging Apps: మెసేజింగ్ యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ జాబితాలో 14 యాప్లు ఉన్నాయి. కశ్మీర్లోయలో ఆ యాప్ల ద్వారా హింసను రెచ్చగొడుతున్నట్లు కేంద్రం ఆరోపించింది.
దేశంలో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల వృద్ధి మందగించింది. ముగిసిన మార్చి నెలలో ఈ రంగాల వృద్ధి రేటు 3.6 శాతానికే పరిమితమైనట్టు శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐదు నెలల తర్వాత ఇంత
ఇప్పటికైనా వ్యవసాయాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించే చర్యలను మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు డ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్స్(టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్), ఖేలో ఇండి యా పథకాలతో క్రీడాకారులు ఆర్ధిక సమస్యలను అధిగమిస్తున్నారని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వెల్లడించింది.
ఏటా రెండు కో ట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వ చ్చిన కేంద్రం.. ఆ తర్వాత జాబ్ల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మండలంలోని మాచారం గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస�
పంట పెట్టుబడి వ్యయాన్ని నిర్ధారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను మాయ చేస్తున్నది. డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను మాత్రం తక్కువ చూపుతున్నది. క్వ�