కార్పొరేట్ మిత్రులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలే దుస్థితికి తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అత్యున్నత పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ �
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి కోరారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకారశాఖ మంత్రి బీఎల్ వర్మ శనివారం రాత్రి వరంగల్ లక్ష్
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుత్థానం కోసం రూ.89,047 కోట్ల విలువైన ప్యాకేజీని ఇస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని,కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయ న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్�
ఒడిశాలోని (Odisha Train Accident) బాలాసోర్ రైలు ప్రమాదాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయని చెప్ప
Hindustan zinc | హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో వాటాను అమ్మేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంతా సిద్ధం చేసింది. అన్ని కుదిరితే ఈ నెలలోనే మదుపరులను ఆకట్టుకునేందుకు విదేశాల్లో రోడ్షోలన�
దేశంలోని అన్ని బ్యాంకుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, దినసరి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీఈఎఫ్ఐ (బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ దేబాశిష్�
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశంలోనే కాదు, విదేశీ పర్యటనల్లో ఉన్న భారతీయులకు తిప్పలు తప్పడంలేదు. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో వ�
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో నెలకొన్న సంక్షోభానికి వెంటనే పరిష్కారం చూపాలని రాష్ర్టానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొల
Chidambaram | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మో