పాస్పోర్టు సేవలకు సంబంధించి ఆరు నకిలీ వెబ్సైట్లను గుర్తించామని కేంద్రం తెలిపింది. ఈ నకిలీ వెబ్సైట్లు అభ్యర్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వ
విపత్తు సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం’ను పరీక్షించింది. దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్ఫోన్ యూజర్లకు ‘ఎమర్జెన్సీ అలర్ట్' అంటూ గురువారం సందేశ
బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్పరం చేయడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడ్డారు. సర్వీస్ లెవెల్ పేరుతో 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్- గుంటూరు రైల్వే మార్గంతో పాటు బీబీనగర్-భువనగిరి-కాజీపేట-విజయవాడ రైలు మార్గాలు ఉన్నాయి. వీటిల్లో బీబీనగర్- గుంటూరు రైలుమార్గం దశాబ్ధాల కిందట నిర్మాణం జరిగినా నేటికి �
కేంద్ర ప్రభుత్వం దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణ పన్ను వసూళ్లలో ప్రతి ఏడాది వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. జీఎస్టీని ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24వ ఆర్థిక సంవత్సర
ధరలు కొండెక్కికూర్చున్నాయని స్వయాన కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల దెబ్బకు వినియోగదారు విలవిలలాడుతున్న తీరును రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణం డాటాలు రెండూ కళ్ల
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ర్టాలు పరిమితికి మించ
ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు బియ్యం అందించే రేషన్ దుకాణాలపైనా పడింది. ఇందులోకి ప్రైవేటును చొప్పించేందుకు కుట్రలు చేస్తున్నది.
పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు.
ప్రస్తుతం ఎరువులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. రసాయనాలు, ఎరువులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుంచింద�