పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూప�
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. త�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ భవన్ నుంచి విజయ్ చౌక్ వరకూ తిరంగా మార్చ్ను నిర్వహించారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జ
ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశాని
పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విత్తన భారం మోపింది. 2023-24 సీజన్కు పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్యాకెట్పై రూ.43 చొప్పున ధర పెంచింది. దీంతో నిరుడు ప్యాకెట్ ధర రూ. 810 ఉండ
యూపీఐ పేమెంట్ వ్యవస్థ నిర్వహణ కోసం అన్ని యూపీఐ లావాదేవీలపై కేంద్రం 0.3 శాతం ఫీజు విధించే అవకాశం ఉంది. యూపీఐ నిర్వహణపై ఐఐటీ బాంబే ఒక అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జి
నిరుద్యోగుల జీవితాలతో కేంద్రం చెలగాటం అడుతున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కేవలం 10 శాఖల్లోనే 10 లక్షల ఉద్యోగ ఖాళీలా? దీన్ని బట్టి అన్ని శాఖల్లో కలి�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డ