కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డ
ప్రతి సంవత్సరం మాదిరిగానే మరోసారి టోల్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధిమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజైన ఏప్రిల్ ఒకటి అర్థరాత్రి నుంచే పెరిగిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. జాతీయ రహదారులపై టోల్
Mamata Banerjee: బెంగాలీ భాషలో పాట పాడారు దీదీ. కేంద్ర సర్కార్ నిధులు రిలీజ్ చేయడంలేదన్నారు. మైక్ పట్టిన సీఎం మమతా బెనర్జీ.. ధర్నా చేస్తున్న వేదికపైనే తన నిరసన గాత్రాన్ని వినిపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం..
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1-2023 నుంచి మార్చి 31,2024 వరకు అమల్లో ఉండేలా ధరలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు నిర్ణయించారు.
ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక యువత అల్లాడుతుంటే మోదీ సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఖాళీగా పడిఉన్న లక్షల పోస్టులను (Jobs) భర్తీ చేసేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది.
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది. ఆయా రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్
దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చ�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనతో సోమవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశా�
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది కేంద్ర భారత్మాల పథకం పనులు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏండ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్�
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యకర్తలు, నాయకులే మా బలం.. బలగం. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వీటిని ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది’ అన�
ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకప�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్
ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్)లో 3.5 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు బుధవారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. షేరుకు ర�