కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేసేందుకు తలపెట్టిన బిల్లుతో అడవులకు, అడవుల్లో నివసించే జనసమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతున్నదని పార్లమెంటు సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప�
Telangana | ఆర్థిక రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనా, కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పరిపాలన సాగిస�
తెలంగాణపై కేంద్ర ప్రభు త్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రగతికి అడుగడు�
నాసిరకం ఉత్పత్తుల దిగుమతుల్ని నిరోధించేందుకు, దేశీ తయారీని పెంచేదిశగా నిప్పునిచ్చే లైటర్లు, వాటర్ బాటిళ్ల తయారీకి అవసరమైన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది. ఈ రెండు ఐటెమ్స్ను బీఐఎస్ (�
రాష్ట్ర అగ్నిమాపక శాఖకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.142.61 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.47.53 కోట్లు కలిపి మొత్తం ర�
చాలామంది మహిళలు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లనే సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. ఆ మాట కొంతమేర నిజం కూడా. కానీ, మహిళల కోసమే అంతకంటే మెరుగైన ఓ పథకం ఉంది. దానిపేరు..‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫి
తెలంగాణ మరో ఘనత సాధించింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగం గా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్ల రెట్రోఫిటింగ్లో రాష్ట్రం టాప్లో నిలిచింది. సింగిల్ పిట్లు గల మరుగుదొడ్లు 100% డబుల్పిట్లుగా అభివృద్ధి చ�
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మ’ పురస్కారాల ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుతో రాత్రిళ్లు కరెంట్ బిల్లులు మోత మోగనున్నాయి. ఈ విధానం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపాలని చూస్తున్నది. టైం ఆఫ్ ద�
Electricity Tariff: కేంద్ర విధానాల వల్లే ఢిల్లీలో విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ నేత, మంత్రి అతిషి మర్లీనా ఆరోపించారు. బొగ్గు క్షేత్రాలను కేంద్రం ఎక్కువ ధరలకు కేటాయించినట్లు ఆరోపించారు. పీ
కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప
మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది