కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.
వెంటనే ఆ రాయితీకి సంబంధించిన అధికారిక పత్రాలను కాంగ్రెస్ చూపించింది. ఇప్పుడు మోదీజీ ‘మా వాళ్లనైతే తిననిస్తాను, వారికి తినిపిస్తాను’ అనంటారా?
– ప్రశాంత్ భూషణ్, ప్రముఖ న్యాయవాది