ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రాజకీయ సందడి ప్రారంభమైంది. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా �
రాష్ర్టాల శాసనసభలకు ఐదేండ్లకోమారు ఎన్నికలు జరుగడంలో విశేషం ఏమీ ఉండకపోవచ్చు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని చ
Assam | అస్సాం (Assam) లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జర�
IPL 2026 : కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ(BCCI) ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) బిగ్ హింట్ ఇచ్చాడు.
అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయిన ప్రమాదంలో భారతీయ వైమానిక దళానికి(ఏఐఎఫ్) చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. రష్యన్
Sukhoi |భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానం గురువారం సాయంత్రం అస్సాంలో అదృశ్యమైంది. అస్సాంలోని జోర్హాట్ నుంచి బయల్దేరిన యుద్ధ విమానం రాత్రి 7.42 గంటల తర్వాత రాడార్ కాంటాక్ట్ని క
IAF Sukhoi : భారత యుద్ధ విమానం సుఖోయ్ (Sukhoi) హఠాత్తుగా అదృశ్యమైంది. అస్సాంలోని జొర్హాట్ నుంచి బయల్దేరిన కాసేపటికే సుఖోయ్ 30 ఎంకేఐకి రాడార్తో సంబంధాలు తెగిపోయాయి.
Congress MLA | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు అస్సాం (Assam) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) లో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా (Dilip Saikia) ఆధ్వర�
Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే ఛాసిస్ నెంబర్, ఒకే ఇంజిన్ నెంబర్తో 16,000 వరకు వాహనాలు రిజిష్టర్ అయినట్లు తాజాగా వెల్లడైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తనిఖీల్లో ఈ సంచలనం బయటపడింది.
Bhupen Borah | అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. తన రాజీనామాను బోర�
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.
PM Modi : సీ-130జే విమానంలో మోదీ ప్రయాణించారు. అస్సాంలో కొత్తగా నిర్మించిన ఈఎల్ఎఫ్పై ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సైనిక విన్యాసాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఎమర్జెన్సీ ల