చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Earthquake | ఇవాళ 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం (Earthquke) ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) ను వణికించింది. మంగళవారం ఉదయం మణిపూర్ (Manipur) కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం ప్రభావంతో మణిపూర్తోపాటు నాగాలాండ్ (Nagaland), అస్సాం (Assam), మేఘ�
అస్సాంలో నమోదైన కేసులో తనకు ముం దస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై గురువారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంట�
Assembly Elections | అస్సాం (Assam), కేరళ (Kerala), పుదుచ్చేరి (Puduccheri) అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంట వరకు అస
Polling | అస్సాం, కేరళల రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటు�
Assembly Elections | అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు. రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది �
అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ భద్రతపై
దక్షిణాదిలోని కీలకమైన రెండు రాష్ర్టాలు తమిళనాడు, కేరళం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తూర్పు రాష్ర్టాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఏప్రిల్ నెలాఖరులోగా జరిగే ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థి�