Assam : అసోంలోని కోక్రాఝార్ జిల్లాలో రెండు తెగల మధ్య మంగళవారం ఘర్షణ తలెత్తింది. బోడో, ఆదివాసి తెగల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సి�
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని చెప్పారు. ప్రజల మొదటి ఎంపి�
Assam : అసోంలోని కోక్రాఝర్ ప్రాంతంలో ఒక వర్గానికి చెందిన మతి స్థిమితం లేని మహిళపై మరో వర్గానికి చెందిన రఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్ పీ స�
Bangladesh Balloon | బంగ్లాదేశ్కు చెందిన పెద్ద బెలూన్ కలకలం రేపింది. పొలంలో పడిన దానిని చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ బెలూన్పై దర్యా�
West Bengal : కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం
Man Killed in Police Firing | పొరుగున నివసించే భార్యాభర్తలపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా కత్తితో దాడికి అతడు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరుపడంతో �
Priyanka Gandhi | కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ఆమెను నియమించింది. ఐఏసీసీ ప్రధాన కార్యదర్శ�
అస్సాం, త్రిపుర వ్యాప్తంగా విస్తరిస్తున్న బంగ్లాదేశ్తో సంబంధం ఉన్న జిహాదీ నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు తమ దర్యాప్తులో నిందితుల నుంచి సేకరించిన దిగ్భ్రాంతికర వివరాలను వెల్లడించారు. అస్సాం, త్రిపు�
అస్సాంలోని పశ్చిక కర్బీ ఆంగ్లాంగ్లో కర్బీ గిరిజనుల ఆధ్వర్యంలో మంగళవారం కూడా హింస కొనసాగింది. కొన్ని అల్లరి మూకలు గువాహటికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖెరోనీలో షాపులను, వాహనాలను దగ్ధం చేయడమే కాక, పోలీసులప
Assam Violence: అస్సాంలోని వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ జిల్లా బీఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు. గ్రేజింగ్ రిజర్వ్ ల్యాండ్ ఆక్రమణకు గుర
అస్సాం రాజధాని గువాహటిలోని లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి ప్రకృతిని, అస్సాం సంస్క
Election Commission | అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ప్రత్యేక సవరణ జనవరి ఒకట�
Fake Doctors Hub | ఒక జిల్లా నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గత రెండు రోజుల్లో ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. గత మూడు నెలల్లో 17 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి త�