Rhino Attacks safari jeep | సఫారీ జీప్పై ఒక ఖడ్గమృగం దాడి చేసింది. తన కొమ్ముతో ఆ వాహనాన్ని ఎత్తి పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ జీప్లో ఉన్న టూరిస్టులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం�
ఆర్థిక వృద్ధే కాదు వన్యప్రాణుల వృద్ధీ అవసరమేనని నేటి అభివృద్ధి అజెండా. పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణి సంరక్షణ మానవ మనుగడకు అవసరమేనని ఆలస్యంగానైనా గుర్తించాం. ఈలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. కొన్ని జాత�
Assam Teacher Beats Students | ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోని విద్యార్థులను కొట్టడంతో పాటు హింసించాడు. ఒక స్టూడెంట్ను ఎత్తుకుని కిటికిలోంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్ను హెడ్మాస్టర్ పరిశీలించడతో ఇ�
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Assembly Elections: ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ క్లారిటీ కనిపించింది. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో కీలకమైన ఎస్సీ, ఎస్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.
అస్సాం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ బుధవారం రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంతను కోరారు.
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత బిశ్వశర్మ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 102 సీట్లతో ఎన్డీఏ కూటమి వ�
Gaurav Gogoi | అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో
జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయార�
Counting | ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఓట్ల లెక్కింపు (Vote Counting) మొదలైంది. ఉదయం 8 గంటలకు అన్నిచోట్ల అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఉదయ�
టీఎంసీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఫలితం కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనున్నది.
చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.