అస్సాంలోని జోర్హాట్లో ఉన్న రౌరియా వైమానిక దళ కేంద్రం వద్ద శనివారం ఏఎన్-32 రవాణా విమానం కూలిపోయి భారతీయ వైమానిక దళానికి చెందిన ఐదుగురు సిబ్బంది మరణించారు.
AN-32 Transport Aircraft : అస్సాంలోని జోర్హట్లో ఇవాళ ఏఎన్-32 ట్రాన్స్పోర్టు విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అయిదుగురు సిబ్బంది మృతిచెందినట్లు ఇవాళ భారతీయ వైమానిక దళం ప్రకటించింది. మృతుల్లో స్క్వాడ్రన
AN-32 Transport Aircraft: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం ఇవాళ కూలింది. అస్సాంలోని జోర్హాట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంద
Non-veg | ఓ స్కూల్లో కొంతమంది విద్యార్థులు కలిసి బీఫ్ తిన్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. దాంతో విద్యాశాఖకు చెందిన ఆ జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మాంసాహారంపై నిషేధం విధించింది. వివరాల్లోకి వెళ�
Assam's Shutdown | అస్సాంలోని మోరాన్, మోటోక్ సామాజిక సంఘాలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఇటీవల విస్తరించిన మంత్రివర్గంలో తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగే ఈ రెండు ఆదిమవాసుల వర్గాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎ�
Girl Gang Raped | కదులుతున్న కారులో ఒక బాలికపై కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కారుపై అనుమానించిన స్థానికులు దానిని అడ్డుకుని ఆ బాలికను రక్షించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
Assam Assembly : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన యునిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును అసోం అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పొలిట�
Rhino Attacks safari jeep | సఫారీ జీప్పై ఒక ఖడ్గమృగం దాడి చేసింది. తన కొమ్ముతో ఆ వాహనాన్ని ఎత్తి పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ జీప్లో ఉన్న టూరిస్టులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం�
ఆర్థిక వృద్ధే కాదు వన్యప్రాణుల వృద్ధీ అవసరమేనని నేటి అభివృద్ధి అజెండా. పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణి సంరక్షణ మానవ మనుగడకు అవసరమేనని ఆలస్యంగానైనా గుర్తించాం. ఈలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. కొన్ని జాత�
Assam Teacher Beats Students | ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోని విద్యార్థులను కొట్టడంతో పాటు హింసించాడు. ఒక స్టూడెంట్ను ఎత్తుకుని కిటికిలోంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్ను హెడ్మాస్టర్ పరిశీలించడతో ఇ�
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Assembly Elections: ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ క్లారిటీ కనిపించింది. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో కీలకమైన ఎస్సీ, ఎస్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.
అస్సాం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ బుధవారం రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంతను కోరారు.