మయన్మార్లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్లోని ఉఖ్రుల్కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్ర�
అస్సాంలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 2026లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికల్లో కమలం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 40 స
Bodoland People's Front | అస్సాంలో జరిగిన బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికల్లో హగ్రామా మొహిలరీ నేతృత్వంలోని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) క్లీన్ స్వీప్ చేసింది. 40 స్థానాలకు గాను 28 సీట్లు గెలుచుకున్న�
జాతీయ 17వ మినీ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. నిజాం కాలేజీ మైదానం వేదికగా మొదలైన టోర్నీలో మొత్తం 22 రాష్ర్టాల నుంచి అండర్-12 బాలబాలికల జట్లు బరిలో ఉన్నాయి. తెలంగాణ, అసోం మధ్య మ్�
Zubeen Garg | ప్రముఖ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్(52) అంతిమయాత్ర అరుదైన రికార్డు సృష్టించింది. గార్గ్ అంత్యక్రియలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాయి.
మణిపూర్లో ఆర్మీ కాన్వాయ్పై ఒక వ్యక్తి జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్కు వెళ్తున్న 33 అస్సాం రైఫిల్స్ జవాన్లపై నంబోల్ సకల్ లీకై వద్ద శుక్రవారం సాయంత్�
Assam | అస్సాం (Assam) రాష్ట్రంలో ఓ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
Shopkeeper Dumps Garbage On Road | రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమానికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. బుల్డోజర్తో చెత్త తెచ్చి ఆ షాపు ముందు పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మత�
CM Himanta Biswa Sarma: ముగ్గురు విదేశీయులకు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారతీయ పౌరసత్వాన్ని కల్పించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. లక్షల మం�
వయోజనులకు కొత్త ఆధార్ కార్డుల జారీని నిలిపివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కేబినెట్ గురువారం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, తేయాకు తోటల ప్రజలకు ఒక ఏడాది మినహాయింపు ఇవ్వాలని నిర�