Cops Shot Dead By Colleague | పోలీస్ అవుట్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఇద్దరు పోలీసులు మరణించారు. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒకరు ఆ పోలీస్ అవుట్పోస్ట్ ఇన�
HIV Cases In Assam Jails | అస్సాంలోని పలు జైళ్లలో 200కు పైగా హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్ సోకిన ఖైదీలకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) చికిత్స అందిస్తున్నారు. అయితే అస్సాంలోని జైళ్లలో హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరుగడ�
పశు సంవర్ధక రంగంలో అస్సాం ఒక అద్భుతమైన ఘట్టాన్ని నమోదు చేసింది. అస్సాంలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ సైంటిస్టులు దేశీయ ‘లఖిమి’ జాతికి చెందిన ప్రపంచపు తొలి ఐవీఎఫ్ ఆడ దూడను విజయవంతంగా సృష్టించారు.
Tribal Girls Gang Raped | కొందరు వ్యక్తులు ఇద్దరు గిరిజన బాలికలను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులైన ముగ్గురు యువకుల
CRPF : ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపిన ఒక జవాన్ ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో జవాన్కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడు గంటలకు అసోంలోని, నాగోన్ జిల్లా, కాటిమారిలోని సీఆర్పీఎఫ
భూటాన్ యాంటీ స్మార్ట్ సిటీ ఇప్పుడు ప్రపంచంలోని పలువురు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సాధారణంగా స్మార్ట్ సిటీ అంటే ఆకాశహర్మ్యాలు, ఆధునిక సౌకర్యాలతో అలరారుతుంది. గెలెపు మైండ్ఫుల్నెస్ సిటీ అని పేరు
IIT Guwahati | గువాహటిలోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లో బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థి( Student dies) ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో శవమై కనిపించాడు.
Assam floods | అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ ఆరు జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరల�
ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తూ శుక్రవారం ఒక బిల్లును శానససభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జయంత్ మల�
అస్సాంలోని జోర్హాట్లో ఉన్న రౌరియా వైమానిక దళ కేంద్రం వద్ద శనివారం ఏఎన్-32 రవాణా విమానం కూలిపోయి భారతీయ వైమానిక దళానికి చెందిన ఐదుగురు సిబ్బంది మరణించారు.
AN-32 Transport Aircraft : అస్సాంలోని జోర్హట్లో ఇవాళ ఏఎన్-32 ట్రాన్స్పోర్టు విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అయిదుగురు సిబ్బంది మృతిచెందినట్లు ఇవాళ భారతీయ వైమానిక దళం ప్రకటించింది. మృతుల్లో స్క్వాడ్రన
AN-32 Transport Aircraft: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం ఇవాళ కూలింది. అస్సాంలోని జోర్హాట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంద