అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ భద్రతపై
దక్షిణాదిలోని కీలకమైన రెండు రాష్ర్టాలు తమిళనాడు, కేరళం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తూర్పు రాష్ర్టాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఏప్రిల్ నెలాఖరులోగా జరిగే ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థి�
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రాజకీయ సందడి ప్రారంభమైంది. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా �
రాష్ర్టాల శాసనసభలకు ఐదేండ్లకోమారు ఎన్నికలు జరుగడంలో విశేషం ఏమీ ఉండకపోవచ్చు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని చ
Assam | అస్సాం (Assam) లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జర�
IPL 2026 : కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ(BCCI) ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) బిగ్ హింట్ ఇచ్చాడు.
అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయిన ప్రమాదంలో భారతీయ వైమానిక దళానికి(ఏఐఎఫ్) చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. రష్యన్
Sukhoi |భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానం గురువారం సాయంత్రం అస్సాంలో అదృశ్యమైంది. అస్సాంలోని జోర్హాట్ నుంచి బయల్దేరిన యుద్ధ విమానం రాత్రి 7.42 గంటల తర్వాత రాడార్ కాంటాక్ట్ని క
IAF Sukhoi : భారత యుద్ధ విమానం సుఖోయ్ (Sukhoi) హఠాత్తుగా అదృశ్యమైంది. అస్సాంలోని జొర్హాట్ నుంచి బయల్దేరిన కాసేపటికే సుఖోయ్ 30 ఎంకేఐకి రాడార్తో సంబంధాలు తెగిపోయాయి.
Congress MLA | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు అస్సాం (Assam) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) లో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా (Dilip Saikia) ఆధ్వర�