Tiger Loses Eye | గ్రామంలోకి ప్రవేశించిన పులిని తరిమేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్భంగా దానిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పులి ముఖానికి అవి తగలడంతో ఒక కన్ను కోల్పోయింది.
Cops Drag Bodies On Road | రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. అయితే పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. వారి మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
Infant Sold By Father | పేదరికంతో బాధపడుతున్న ఒక వ్యక్తి 25 రోజుల పసిబిడ్డను రూ.30,000కు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించింది. ఒక డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షిం�
food poisoning | స్మారక కార్యక్రమానికి హాజరైన వారు అక్కడ సర్వ్ చేసిన స్నాక్స్ తిన్నారు. అనంతరం 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆసు
Drugs | అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ - అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేస�
దేశంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. గురువారం అస్సాంలో ‘లోకమాన్య తిలక్' ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం.
Train Derail In Assam | అగర్తల-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎనిమిది కోచ్లు ఒక పక్కకు ఒరిగిపోయాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అస్సాంలోని దిబోలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగి
Assam Prison break | కొందరు ఖైదీలు పెద్ద సాహసం చేశారు. జైలు ఊచలు విరగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, లుంగీలను తాడుగా చేశారు. 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలిసి జైలు అధికారులు షాక్ అయ్యారు.
Bulldozer Action | బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న ఉత్తర్వులు జ�
Rhino | అస్సాంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఓ బైకర్పై ఖడ్గమృగం (Rhino) దాడి చేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
హరిత భారత్ సాధనే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ అసోంలో మొదలుపెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొకలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండి యా చాలెంజ్ పనిచేస్తున్నద�
Green India Challenge | హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పని చేస్తోంద
Green India Challenge | పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ విద్యను తప్పని సరి చేసి బోధించాలని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ అన్నారు. అస్సాం రాష్ట్రం తముల్ పూర్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నా
Smoke bomb | భారత్–చైనా దేశాల మధ్య 1962లో జరిగిన యుద్ధం సమయంలో చైనా వినియోగించిన మోర్టార్ స్మోక్ బాంబు అస్సాంలో లభ్యమైంది. ఇది చైనాలో తయారు చేసిన బాంబు అని సోనిత్ పూర్ ఎస్పీ తెలిపారు.