అసోంలో ముస్లిం జనాభాపై తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజల మధ్య విభజన చిచ్చురేపేందుకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.
Gandhi Statue Removed | అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. టిన్సుకియా జిల్లాలోని దూమ్దూమాలో క్లాక్ టవర్ నిర్మాణం కోసం ఈ చర్యకు పాల్పడ్డారు. గాంధీ చౌక్లో ఉన్న 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అ�
హ్యారీ పోటర్ ఫాంటసీ కథల్లో చెప్పుకునే ‘సలాజర్ పిట్ వైపర్' నిజ జీవితంలోకి వచ్చింది. చాలా ఏండ్ల తర్వాత మళ్లీ అది అస్సాంలోని ‘కజిరంగ జాతీయ పార్క్'లో కనపడింది.
మార్కులు తక్కువగా ఎందుకొచ్చాయని ప్రశ్నించినందుకు గురువునే చంపేశాడు ఓ విద్యార్థి. రాజేశ్ బారువా బెజవాడ (Rajesh Baruah Bejawada) అనే వ్యక్తిఅస్సాంలోని శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస�
అస్సాంలో వరద బీభత్సం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. ఈ దయనీయ పరిస్థితి శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. 30 జిల్లాల్లోని 24.20 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహి
Assam Floods | అస్సాంలో వరద బీభత్సం (Assam Floods) కొనసాగుతోంది. ఈ వరదల కారణంగా కజిరంగ జాతీయ పార్కు (Kaziranga National Park) తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది.
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 19 జిల్లాల్లో 6.44 లక్షల మంది ప్రభావితమయ్యారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Cash For Marks Scam | బీజేపీ పాలిత అస్సాంలో ‘మార్కుల కోసం నగదు’ కుంభకోణం బయటపడింది. మార్కుల జాబితాలను డిజిటల్ ట్యాంపరింగ్ చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
Cash For Marks Scam | బీజేపీ పాలిత అస్సాంలో పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గౌహతి యూనివర్సిటీలో ‘క్యాష్ ఫర్ మార్క్స్’ స్కామ్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్
Stop Toll Until | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. రహదారి గుంతలమయంగా మారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగయ్యే వరకు టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని కోరారు.