Cash For Marks Scam | బీజేపీ పాలిత అస్సాంలో ‘మార్కుల కోసం నగదు’ కుంభకోణం బయటపడింది. మార్కుల జాబితాలను డిజిటల్ ట్యాంపరింగ్ చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
Cash For Marks Scam | బీజేపీ పాలిత అస్సాంలో పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గౌహతి యూనివర్సిటీలో ‘క్యాష్ ఫర్ మార్క్స్’ స్కామ్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్
Stop Toll Until | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. రహదారి గుంతలమయంగా మారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగయ్యే వరకు టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని కోరారు.
అస్సామీ భాషలో బిజు అంటే విజేత అని అర్థం. కానీ, అస్సాం రాష్ట్రం జోర్హాట్ జిల్లాకు చెందిన బిజు కుమార్ సర్మాను స్థానికులు బీజ్ (విత్తనం) కుమార్ సర్మా అని ప్రేమగా పిలుచుకుంటారు.
Drugs in Soap Cases | డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రెండు స్పెషల్ ఆపరేషన్లలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 150 సబ్బు పెట్టెల్లో ఉంచి రవాణా చేస్తున్న రూ.9.5 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చే
Diarrhoea | అస్సోం (Assam) రాష్ట్రంలో అతిసార వ్యాధి (Diarrhoea) తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్ (Tea Estate)లో డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
massive fire | కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పైపుల ద్వారా బిల్డింగ్ పైనుంచి కిందకు దిగారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని జ�
Assam BJP | అస్సాం బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. మంత్రి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయనకు చెప్పాలంటూ సీఎంకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశార�
Lok Sabha Elections | కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ర్టాలు, యూటీల్లోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 65 ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర �
BJP Leader | ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన బీజేపీ నేత ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశారు. మసీదు నుంచి ప్రార్థన వినగానే ఆయన మౌనంగా ఉండిపోయారు. అది ముగిసిన తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వీడియో క్లిప్ సోష�
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు.