Diarrhoea | అస్సోం (Assam) రాష్ట్రంలో అతిసార వ్యాధి (Diarrhoea) తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్ (Tea Estate)లో డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
massive fire | కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పైపుల ద్వారా బిల్డింగ్ పైనుంచి కిందకు దిగారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని జ�
Assam BJP | అస్సాం బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. మంత్రి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయనకు చెప్పాలంటూ సీఎంకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేశార�
Lok Sabha Elections | కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ర్టాలు, యూటీల్లోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 65 ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర �
BJP Leader | ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన బీజేపీ నేత ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశారు. మసీదు నుంచి ప్రార్థన వినగానే ఆయన మౌనంగా ఉండిపోయారు. అది ముగిసిన తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వీడియో క్లిప్ సోష�
ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు.
ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజి
Loksabha polls | ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. మహా అయితే కొన్ని కుటుంబాల్లో ఓ 10, 12 మంది ఓటర్లు కూడా ఉంటుండవచ్చు. అత్యంత అరుదుగా కొన్ని కుటుంబాల్లో 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా ఉంటారు. కానీ అసోంలోని �
అస్సాం రాజధాని గువాహటిలోని (Guwahati) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గువాహటిలో కురిసిన భారీ వర్షాల కారణంగా లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పైకప్పులో కొంత భాగం కూలిపోయింది.
Benjamin Basumatary | అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.