ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు.
ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజి
Loksabha polls | ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. మహా అయితే కొన్ని కుటుంబాల్లో ఓ 10, 12 మంది ఓటర్లు కూడా ఉంటుండవచ్చు. అత్యంత అరుదుగా కొన్ని కుటుంబాల్లో 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా ఉంటారు. కానీ అసోంలోని �
అస్సాం రాజధాని గువాహటిలోని (Guwahati) విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గువాహటిలో కురిసిన భారీ వర్షాల కారణంగా లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పైకప్పులో కొంత భాగం కూలిపోయింది.
Benjamin Basumatary | అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.
Rival Assam Candidates Have Tea | అస్సాంకు చెందిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అనుకోకుండా కలుసుకున్నారు. ఒక చోట కలిసి టీ తాగారు. (Rival Assam Candidates Have Tea) అలాగే ప్రార్థనా మందిరంలో కలుసుకున్న వారిద్దరూ ఎన్నికల్లో తమ గెలుపు కోసం దేవుడి ఆ�
Loksabha Elections : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్యకు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే భరత్ చంద్ర నరహ్ రాజీనామా చేశారు.
BJP's Top Muslim Leader Joins Congress | లోక్సభ ఎన్నికలకు ముందు అస్సాంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మైనార్టీ అగ్ర నాయకుడు అమీనుల్ హక్ లస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ అ
Assam DSP: అస్సాంలో డీఎస్సీపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ మైనర్ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్ను కిరణ్ నాథ్గా గుర్తించ�