సాధికారత, సంపాదన విషయంలో మహిళ సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. అందులోనూ అసోంలాంటి మారుమూల ప్రాంతాల్లో వెనుకబాటుతనం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.
ముస్లింల వివాహ, విడాకుల చట్టంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం ముస్లింల వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935ను రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. బాల్య వివాహాలకు అంతం పలకడా�
దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) రెండో
Himanta Biswa Sarma | మంత్రులు, ప్రభుత్వ అధికారులకు విద్యుత్ రాయితీ ఇవ్వబోమని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఇకపై మంత్రులు, ప్రభుత్వ అధికారుల క్వాటర్స్కు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Agreement | అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి భవిష్యత్తులో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష
PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి
అస్సాంలో న్యాయ్యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో రాహుల్ డూప్ను వాడుతున్నారని మీడియా కథనాలను ఉదహరించారు.
Golden Tiger | అస్సాం (Assam)లోని కాజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)లో అరుదైన గోల్డెన్ టైగర్ (Golden Tiger) (బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు విషయం తెలిసిందే. పులికి సంబంధించిన ఫొటోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma ) �
Clash | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది.