PM Modi : స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారు మన ప్రార్ధనా స్ధలాల ప్రాధాన్యతను అర్ధం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. వారి
అస్సాంలో న్యాయ్యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో రాహుల్ డూప్ను వాడుతున్నారని మీడియా కథనాలను ఉదహరించారు.
Golden Tiger | అస్సాం (Assam)లోని కాజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)లో అరుదైన గోల్డెన్ టైగర్ (Golden Tiger) (బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు విషయం తెలిసిందే. పులికి సంబంధించిన ఫొటోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma ) �
Clash | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది.
Telangana Student | అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పుల్లూరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 3
అస్సాం సాయుధ తిరుగుబాట్ల చరిత్రలో శుక్రవారం నాటి శాంతి ఒప్పందం ఓ మైలురాయి వంటిదనే చెప్పాలి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అరబింద రాజఖోవ�
Last Sunset | సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు.. ఇలా కాలం కదిలిపోతూనే ఉంటుంది. సూర్యోదయాలు, సూర్యస్తమయాలు ఒకదాని వెంట ఒకటి నిర్విరామంగా జరుగుతుంటాయి. కాలం ఎవరి