Clash | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది.
Telangana Student | అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పుల్లూరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 3
అస్సాం సాయుధ తిరుగుబాట్ల చరిత్రలో శుక్రవారం నాటి శాంతి ఒప్పందం ఓ మైలురాయి వంటిదనే చెప్పాలి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అరబింద రాజఖోవ�
Last Sunset | సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు.. ఇలా కాలం కదిలిపోతూనే ఉంటుంది. సూర్యోదయాలు, సూర్యస్తమయాలు ఒకదాని వెంట ఒకటి నిర్విరామంగా జరుగుతుంటాయి. కాలం ఎవరి
Supreme Court | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతు�
అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలలో 1971 మార్చి 25 తర్వాత ప్రవేశించిన అక్రమ వలసదారుల సమగ్ర వివరాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని గురువారం ఆదేశించింది.
అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన�