కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.
‘రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేలు వాయించిన చక్రవర్తి’లాగా ఉంది.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీరు. కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ఆయన.. గిన్నిస్ ర�
Assam | అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాకోపత్తర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్ వెహికల్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు ప్రయాణికు�
African swine fever | అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభిస్తున్నది. లఖింపూర్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుదన్నది. ఈ నేపథ్యంలో ఈ స్వైన్ ఫీవర్ ఇతర జిల్లాలకు పాకకుండా కట్టడి చేయడ�
తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిని సోమవారం సందర్శించింది. నది వెంట వరద నివారణకు నిర్మించిన కరకట్టలను, ఇతర నిర్మ�
IMD warning | రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
గువాహటి: అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) కమ్యూనిటీనే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అస్సాం యువత ముందుకు వస్తే, మియా ము
National Institute Of Technology, Silchar | రిజిస్ట్రార్, లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్ తదితర నాన్ టీచ�
ASSAM | గువాహటి: బహుభార్యత్వంపై నిషేధం విధించనున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
Pagladiya River | అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పగ్లాడియా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోయింది.
అస్సాం రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొండ చరియలు విరిగిపడ్డాయ�