‘రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేలు వాయించిన చక్రవర్తి’లాగా ఉంది.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీరు. కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ఆయన.. గిన్నిస్ ర�
Assam | అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాకోపత్తర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్ వెహికల్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు ప్రయాణికు�
African swine fever | అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభిస్తున్నది. లఖింపూర్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుదన్నది. ఈ నేపథ్యంలో ఈ స్వైన్ ఫీవర్ ఇతర జిల్లాలకు పాకకుండా కట్టడి చేయడ�
తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిని సోమవారం సందర్శించింది. నది వెంట వరద నివారణకు నిర్మించిన కరకట్టలను, ఇతర నిర్మ�
IMD warning | రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
గువాహటి: అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) కమ్యూనిటీనే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అస్సాం యువత ముందుకు వస్తే, మియా ము
National Institute Of Technology, Silchar | రిజిస్ట్రార్, లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ టెక్నీషియన్ తదితర నాన్ టీచ�
ASSAM | గువాహటి: బహుభార్యత్వంపై నిషేధం విధించనున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
Pagladiya River | అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పగ్లాడియా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోయింది.
అస్సాం రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొండ చరియలు విరిగిపడ్డాయ�
అస్సాం (Assam), అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్పుర్లో (Sonitpur) భూమి కంపించింది.
అసోంలో (Assam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని (Guwahati) జలక్బారీ (Jalukbari) ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింద�