ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది వారిపై దాడి చేసింది. ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారు.
బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
బాల్య వివాహాలకు సంబంధించి అస్సాం వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,004 కేసులు నమోదైనట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్ట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.
ఓ ఆవు బట్టల దుకాణానికి వెళ్లింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించ�
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య
అస్సాంలోని దిబ్రూఘర్లో వడగళ్ల వర్షం కురిసింది. పెద్ద ఎత్తున పడిన వడగళ్లతో ఆ ప్రాంతమంతా తెల్లగా మారిపోయింది. ఎటుచూసినా రోడ్లన్నీ మంచు ముక్కలతో నిండిపోయి కనిపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవ
Assam | కుమార్తెకు పిల్లలు కలగలేదని.. ఓ తల్లిని చంపి, ఆమె పది నెలల పసికందును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అసోంలోని చారాయిడియో జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.