Maharashtra MLA | ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కుక్క మాంసం తినే అలవాటు ఉందని మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే (Maharashtra MLA) బచ్చు కడు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల జనాభాను నియంత్రించేందుకు వాటిని అస్సాంకు పంప�
Assam Earthquake | గత కొన్ని రోజులుగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అసోం (Assam) రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది.
జాతీయ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్లో హర్యానా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హ్యర్యాన
కలిత ఆ మరునాడు తన భర్త, అత్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఎలాంటి సమాచారం వారికి లభించలేదు.
అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వం చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడో జరిగిన బాల్య వివాహాలపై ఇప్పుడు కేసులు నమోదు చేసి మగవారిని అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు పోక్సో చట్టం కింద �
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది వారిపై దాడి చేసింది. ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారు.
బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
బాల్య వివాహాలకు సంబంధించి అస్సాం వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,004 కేసులు నమోదైనట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్ట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.
ఓ ఆవు బట్టల దుకాణానికి వెళ్లింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించ�