Amritpal Singh | ఖలిస్థానీ సానుభూతిపరుడు (Khalistani separatist), వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు అమృత్పాల్ సింగ్ను (Amritpal Singh) పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 18 నుంచి తప్పించుకు తిరుగుతున్న అమృత్పాల్ను ఆదివారం ఉదయం పంజా
అస్సాం (Assam) సంప్రదాయ నృత్యమైన (Traditional Dance) బిహూ డ్యాన్స్ (Bihu Dance) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో (Guinness Book Of World Records) స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శిం�
Droupadi Murmu: ఖాజిరంగా పార్కులో ద్రౌపది ముర్ము ఇవాళ జీపు సఫారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల అస్సాం టూర్లో ఉన్నారు. పార్క్లో ఉన్న వన్య ప్రాణులు, జంతువుల కేంద్రాల్ని సందర్శించారు.
IPL 2023 | ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ టీమ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు రాబట్టింది. ప్రత్యర్థి జట్టు అ�
అస్సాం రాజధాని గువాహటిలో 2021, నవంబర్ 4న సీఎం హిమంత బిశ్వ శర్మ 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఓ రెండు లైన్ల ఫ్లైఓవర్ను ప్రారంభించారు. భారీ ఎత్తున హంగుఆర్బాటలతో ఈ కార్యక్రమం జరిగింది.
Chaitra Navratri | హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ఇవాళ నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్�
Cheque Bounce | సినిమా అవార్డు గ్రహీతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అస్సాంలో సోమవారం ఆ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక జరిగింది.
H3N2 | అసోంలో H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ తొలి కేసు బుధవారం నమోదైంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ దీన్ని ధ్రువీకరించింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్వర్క్ ద్వారా రాష్ట్�
Transgender Tea Stall | ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గువాహటి( Guwahati ) రైల్వే స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ల టీ స్�
Maharashtra MLA | ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కుక్క మాంసం తినే అలవాటు ఉందని మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే (Maharashtra MLA) బచ్చు కడు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల జనాభాను నియంత్రించేందుకు వాటిని అస్సాంకు పంప�
Assam Earthquake | గత కొన్ని రోజులుగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అసోం (Assam) రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది.
జాతీయ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్లో హర్యానా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హ్యర్యాన
కలిత ఆ మరునాడు తన భర్త, అత్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఎలాంటి సమాచారం వారికి లభించలేదు.
అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.