Supreme Court | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతు�
అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలలో 1971 మార్చి 25 తర్వాత ప్రవేశించిన అక్రమ వలసదారుల సమగ్ర వివరాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని గురువారం ఆదేశించింది.
అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన�
అస్సాంలో (Assam) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ (STF) పోలీసులు గువాహటిలోని (Guwahati) కటాహ్బారీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
క్రైం రేటులో (Crime rate) ముస్లింలు టాప్ ప్లేస్లో ఉన్నారంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పా
అసోంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలో కుల గణన (Caste Census) నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఐదు ముస్లిం కులాల సామాజిక-ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం హిమంత బిశ్వ శర్మ అధికారులను ఆదేశించారు. ముస్లిం వర్గాలైన గోరియా, మోరియా, దేశీ, సయ్యద్�
కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.