Rival Assam Candidates Have Tea | అస్సాంకు చెందిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అనుకోకుండా కలుసుకున్నారు. ఒక చోట కలిసి టీ తాగారు. (Rival Assam Candidates Have Tea) అలాగే ప్రార్థనా మందిరంలో కలుసుకున్న వారిద్దరూ ఎన్నికల్లో తమ గెలుపు కోసం దేవుడి ఆ�
Loksabha Elections : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్యకు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే భరత్ చంద్ర నరహ్ రాజీనామా చేశారు.
BJP's Top Muslim Leader Joins Congress | లోక్సభ ఎన్నికలకు ముందు అస్సాంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మైనార్టీ అగ్ర నాయకుడు అమీనుల్ హక్ లస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ అ
Assam DSP: అస్సాంలో డీఎస్సీపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అతన్ని అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ మైనర్ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్ను కిరణ్ నాథ్గా గుర్తించ�
అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్లో (Manas National Park) సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని ఓ ఖడ్గమృగం (Rhinoceros) వెంబడించింది.
ప్రధాని మోదీ (PM Modi) అస్సాంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కజిరంగ నేషనల్ పార్ట, టైగర్ రిజర్వ్ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. జీవు సఫారీ చేశారు.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
సాధికారత, సంపాదన విషయంలో మహిళ సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. అందులోనూ అసోంలాంటి మారుమూల ప్రాంతాల్లో వెనుకబాటుతనం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.
ముస్లింల వివాహ, విడాకుల చట్టంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం ముస్లింల వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935ను రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. బాల్య వివాహాలకు అంతం పలకడా�
దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) రెండో
Himanta Biswa Sarma | మంత్రులు, ప్రభుత్వ అధికారులకు విద్యుత్ రాయితీ ఇవ్వబోమని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఇకపై మంత్రులు, ప్రభుత్వ అధికారుల క్వాటర్స్కు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Agreement | అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి భవిష్యత్తులో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష