Viral Video | అస్సాం మాజీ ముఖ్యమంత్రి (Ex Assam Chief Minister) ప్రఫుల్ల కుమార్ మహంత (Prafulla Kumar Mahanta) కుమార్తె తన ఇంట్లో పనిచేసే డ్రైవర్ (driver)పై దాడి చేసింది.
Earthquake | ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)ను భూకంపం (Earthquake) వణికించింది. మోరిగావ్ (Morigaon) జిల్లాలో గురువారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Woman Raped, Acid Poured | గొడవ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తి ఒక మహిళ పిల్లల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చేతులు, కాళ్లు కట్టేసి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఇది తెలుసుకుని పోలీ
6 Arrested For Killing A Cow | కొందరు యువకులు పిక్నిక్కు వెళ్లారు. ఆవును వెంట తీసుకెళ్లారు. దానిని కోసి వండుకుని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్
Assam coal mine | వరదలు ముంచెత్తిన అస్సాంలోని బొగ్గు గని నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్�
Last sunset | 2024 ఏడాదికి సంబంధించి సూర్యుడు ఆఖరిసారి అస్తమిస్తున్నాడు. న్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో, అస్సాం, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో �
Child Marriage | బాల్య వివాహాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాత్రి వేళ ప్రత్యేక డ్రెవ్ చేపట్టారు. 400 మందికిపైగా అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది.
Rail Blockade | ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం ఆందోళనకారులు రైళ్ల దిగ్బంధం చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు
Tiger Loses Eye | గ్రామంలోకి ప్రవేశించిన పులిని తరిమేందుకు జనం ప్రయత్నించారు. ఈ సందర్భంగా దానిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పులి ముఖానికి అవి తగలడంతో ఒక కన్ను కోల్పోయింది.
Cops Drag Bodies On Road | రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. అయితే పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. వారి మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
Infant Sold By Father | పేదరికంతో బాధపడుతున్న ఒక వ్యక్తి 25 రోజుల పసిబిడ్డను రూ.30,000కు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించింది. ఒక డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షిం�
food poisoning | స్మారక కార్యక్రమానికి హాజరైన వారు అక్కడ సర్వ్ చేసిన స్నాక్స్ తిన్నారు. అనంతరం 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆసు
Drugs | అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ - అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేస�