Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
Shopkeeper Dumps Garbage On Road | రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమానికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. బుల్డోజర్తో చెత్త తెచ్చి ఆ షాపు ముందు పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మత�
CM Himanta Biswa Sarma: ముగ్గురు విదేశీయులకు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారతీయ పౌరసత్వాన్ని కల్పించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. లక్షల మం�
వయోజనులకు కొత్త ఆధార్ కార్డుల జారీని నిలిపివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కేబినెట్ గురువారం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, తేయాకు తోటల ప్రజలకు ఒక ఏడాది మినహాయింపు ఇవ్వాలని నిర�
అస్సాం పోలీసులు తమపై జూలైలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి కొత్త దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ది వైర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ �
అస్సాంలోని డిమా హాసావో జిల్లాలో దాదాపు 3,000 బీఘాల (992 ఎకరాలు) భూమిని మహాబల్ సిమెంట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయాలన్న అస్సాం బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గువాహటి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
Morning Walk | అస్సాం (Assam)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నడకకు (Morning Walk) వెళ్లిన ముగ్గురు మహిళలను రైలు ఢీ కొట్టింది (Women Hit By Train).
Elephant | అస్సాంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. గువాహటి (Guwahati)లో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీ కొట్టి దాన్ని ధ్వంసం చేసింది (smashes parked car).
Woman Murder’s Husband | ఒక మహిళ, ఆమె కుమార్తెకు ఇద్దరు అబ్బాయిలతో సంబంధం ఉన్నది. ఈ నేపథ్యంలో వారంతా కలిసి మహిళ భర్తను హత్య చేశారు. గుండెపోటు వల్ల చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండటంత
Women, Minors Rescued | మానవ అక్రమ రవాణాదారుల నుంచి 24 మంది మహిళలు, ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. ఉద్యోగ నియామకాల పేరుతో నకిలీ పత్రాలతో వారిని రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నార�
బీజేపీ పాలిత అస్సాం గోల్పారాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారింది. నిరసనకు దిగిన బెట్బారీ గ్రామస్థులపై పోలీసులు కాల్పులు జరపగా, 19 ఏండ్ల టీనేజర్ ప్రాణాలు