Sukhoi |భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానం గురువారం సాయంత్రం అస్సాంలో అదృశ్యమైంది. అస్సాంలోని జోర్హాట్ నుంచి బయల్దేరిన యుద్ధ విమానం రాత్రి 7.42 గంటల తర్వాత రాడార్ కాంటాక్ట్ని క
IAF Sukhoi : భారత యుద్ధ విమానం సుఖోయ్ (Sukhoi) హఠాత్తుగా అదృశ్యమైంది. అస్సాంలోని జొర్హాట్ నుంచి బయల్దేరిన కాసేపటికే సుఖోయ్ 30 ఎంకేఐకి రాడార్తో సంబంధాలు తెగిపోయాయి.
Congress MLA | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు అస్సాం (Assam) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) లో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా (Dilip Saikia) ఆధ్వర�
Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే ఛాసిస్ నెంబర్, ఒకే ఇంజిన్ నెంబర్తో 16,000 వరకు వాహనాలు రిజిష్టర్ అయినట్లు తాజాగా వెల్లడైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తనిఖీల్లో ఈ సంచలనం బయటపడింది.
Bhupen Borah | అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. తన రాజీనామాను బోర�
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.
PM Modi : సీ-130జే విమానంలో మోదీ ప్రయాణించారు. అస్సాంలో కొత్తగా నిర్మించిన ఈఎల్ఎఫ్పై ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సైనిక విన్యాసాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఎమర్జెన్సీ ల
అస్సాం ఓటరు జాబితా నుంచి 2.43 లక్షల మంది పేర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రత్యేక సవరణ చేపట్టగా, రాష్ట్రంలో మొత్తం
Assam voter list : అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (ఎస్ఆర్) నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశవాళీలో ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ అయిన సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ సొంతం చేసుకుంది. ఆదివారం అసోంలోని దాకువాఖనలో జరిగిన ఫైనల్లో సర్వీసెస్.. 1-0తో కేరళను ఓడించి 79వ నేషనల్ ఫుట్బాల్ చాంపియన్షి�
Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు.. పనులు చేసేందుకు మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్ని కార్మికులుగా తీసుకోవాలని సూచించారు.
Elephant Calf | బిపిన్ కాశ్యప్ హ్యాప్ బర్త్ డే అంటూ రాసిన పేపర్ కటింగ్స్ను దండలా చేశాడు. మొమో పేరుతో ప్రత్యేకంగా కేక్ను సిద్ధం చేశాడు. మొమోకు ఇష్టమైన రకరకాల పండ్లను, ఇతర ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. హ్యాపీ బ