‘లవ్ జీహాద్' కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేందుకు వీలుగా ఓ చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. రాష్ట్ర బీజేపీ శాఖ కార్యనిర్వాహక సభ్యుల సమావేశంలో ఆద�
అస్సాంలో న్యాయ్యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో రాహుల్ డూప్ను వాడుతున్నారని మీడియా కథనాలను ఉదహరించారు.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ గురువారం స్పందించింది. ఛత్తీస్గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్ను ఉద్దేశించి శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయ�
కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు.. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజా ఉదంతం అస్సాంలో బయటపడింది. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర�