కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు భారీగా పెరిగింది. జూలై ముగిసేనాటికి ఇది రూ.6.06 లక్షల కోట్లకు చేరినట్టు గురువారం అధికారిక గణాంకాల్లో వెల్లడయ్యింది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం ధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమల్లోకి తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకానికి నీలినీడలు మొదలయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయా న్ని మేం కూడా అందిస్తున్నామం టూ �
గోదాముల్లో ధాన్యం నిల్వలు భారీగా మగ్గిపోతున్నాయి. దేశ అవసరాలకు నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని మేమే కొనుగోలు చేయాలంటే కుదరదు. కాబట్టి రైతులు వరి సాగు నుంచి ఇ
ప్రభుత్వరంగ బ్యాంకుల బాస్ల రిటైర్మెంట్ వయస్సు పెంచేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలాన్ని పొడి�
అందరికి ఆర్థిక సేవలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 50 కోట్ల జన్ ధన్ ఖాతాలు కలిగివున్నాయి.
గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇక ‘ఆధార్' ఆధారంగానే చెల్లింపులు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిచేసే వారి తప్పనిసరి ఆధార్ ఆధారి�
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కు తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి అందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.6,259 కోట్లు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఇచ్చింది రూ.2,085 కోట్లు. తెలంగాణకు ఇచ్చింది రూ.1
భారత్లో ‘డిజిటల్ నిరంకుశత్వం’ అమలవుతున్నదని తాజా నివేదిక పేర్కొన్నది. ఈ విధమైన నిరంకుశత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని తెలిపింది.
పాస్పోర్టు సేవలకు సంబంధించి ఆరు నకిలీ వెబ్సైట్లను గుర్తించామని కేంద్రం తెలిపింది. ఈ నకిలీ వెబ్సైట్లు అభ్యర్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వ
విపత్తు సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం’ను పరీక్షించింది. దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్ఫోన్ యూజర్లకు ‘ఎమర్జెన్సీ అలర్ట్' అంటూ గురువారం సందేశ
బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్పరం చేయడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడ్డారు. సర్వీస్ లెవెల్ పేరుతో 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట�